Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

Man Died in Road Accident in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అబిడ్స్‌ లో బైకు, బస్సు ఢీకొన్నాయి. దీంతో బైక్ పై  వెళ్తున్న వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Man Died in Road Accident in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News