Sunday, April 28, 2024

శంషాబాద్ లో దారుణం: తమ్ముడిని హత్య చేసిన అన్న..

- Advertisement -
- Advertisement -

Man murder by his brother in Shamshabad

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శంషాబాద్ మండలంలోని తొండుపల్లిలో ఈ ఘటన జరిగింది. డబ్బుల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తమ్ముడు యాదగిరిపై అన్న శ్రీనివాసులు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యాదగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man murder by his brother in Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News