Friday, May 3, 2024

జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్​

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. అటు శాసనమండలిలో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Minister KTR Flag Hoisting At Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News