Sunday, May 5, 2024

సిఎం కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న కాన్వాయ్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిలు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో పండరిపురం, తుల్జభవాని, విశ్వేశ్వర స్వామి దర్శనం అనంతరం మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ విస్తృతం చేసేందుకు వెళ్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు తరలివెళ్లిన్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News