Wednesday, May 8, 2024

భీంగల్ లో ఆస్పత్రిని వంద పడకలుగా మారుస్తాం: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా భీంగల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ.. ”భీంగల్ లో ఆస్పత్రిని వంద పడకలుగా మారుస్తాం. అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ మంచి పేరు తెచ్చుకుంది. ధాన్యం కొనుగోలుపై బిజెపి రాజకీయాలు చేస్తోంది. బిజెపిలో తలకాయ లేనోళ్లు.. ఉన్నోళ్లు అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.బట్టెబాజీ మాటలతో అభివృద్ధి జరగదు.. మనసు పెట్టి పనిచేయాలి” అని పేర్కొన్నారు.

MLC Kavitha speech public meeting at Bheemgal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News