Thursday, May 2, 2024

కారు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Motorist was killed in car collision in hyderabad

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి ఐడిఎల్ చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బైకును ఢీకొట్టింది. అనంతరం డివైడర్, చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. డివైడర్ ను ఢీకొనటంతో కారు దగ్ధమై మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Motorist was killed in car collision in hyderabadhyderabad road accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News