- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : సైమా అవార్డు ఫంక్షన్కు ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ వచ్చారు. రెడ్ కార్పెట్ మీడియం పోడియం దగ్గర ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడారు. గత మూడు సంవత్సరాల నుంచి తాను స్టార్ట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు చాలా ఎమోషనల్గా పార్టిసిపేట్ చేస్తున్నారన్నారను. ఈ వేదికగా వారందరినీ కలిసి స్పెషల్గా థాంక్స్ చెప్పేందుకు తాను వచ్చాననాన్నరు. తనను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్కి ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -