Monday, June 17, 2024

ఓటేసిన ఎంఎస్ ధోని

- Advertisement -
- Advertisement -

రాంచీ: మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆరవ దశ ఎన్నికల్లో తన ఓటును జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచీలో శనివారం వినియోగించుకున్నారు.  ఆరవ దశ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 11 వరకు దాదాపు 25.76 శాతం పోలింగ్ జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News