Thursday, May 2, 2024

త్యాగానికి ప్రతీక మొహర్రం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Muharram wishes said by CM KCR

హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. మంచితనం, అంకితభావం, త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని, మొహర్రం చాటుతుందని సిఎం తెలిపారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రంలోని త్యాగనిరతి అనుకరించదగినదని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News