Tuesday, April 30, 2024

‘పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ముక్కోటి వృక్షార్చనను జయప్రదం చేద్దాం…’

- Advertisement -
- Advertisement -

Nabha Natesh called for triumph of Mukkoti Vruksharchana

 

హైదరాబాద్ : ఈ నెల 24న మంత్రి కెటిఆర్ పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను జయప్రదం చేయాలని నటి నభా నటేష్ పిలుపునిచ్చారు. ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములై పర్యావరణాన్ని పరిరక్షి ద్దామన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు ఉద్యుక్తులవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. మంత్రి కెటిఆర్‌కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

https://twitter.com/i/status/1416326499943141376

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News