Thursday, May 2, 2024

భారత పర్వతారోహకులు ముగ్గురిపై నేపాల్ నిషేధం

- Advertisement -
- Advertisement -

Nepal bans three Indian mountaineers

 

ఖాట్మండ్ : భారత పర్వతారోహకులు ముగ్గురిపై నేపాల్ నిషేధం విధించింది. ఆరేళ్ల పాటు వారు తమ భూభాగంలో ఎలాంటి పర్వతారోహణ చేయరాదని నిషేధంలో పేర్కొంది. నబాకుమార్ నేతృత్వంలో నరేందర్‌సింగ్ యాదవ్, సీమరాణి గోస్వామి 2016 మే 20న ఎవరెస్టు పర్వతారోహణకు ఉపక్రమించారు. నరేందర్, గోస్వామి వీరిద్దరూ 29,032 అడుగుల ఎత్తు వరకు వెళ్లినట్టు బూటకపు వివరాలు సమర్పించి టూరిజం విభాగం నుంచి సర్టిఫికెట్లు పొందినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో నేపాల్ ప్రభుత్వం వీరిపై నిషేధం విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News