Monday, May 13, 2024

సిఎం కెసిఆర్‌ను కలిసిన నూతన ఎంఎల్‌సిలు

- Advertisement -
- Advertisement -

New Telangana MLCs met CM KCR

హైదరాబాద్ : ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును శనివారం ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పి. వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News