Thursday, May 2, 2024

ఒమిక్రాన్@350

- Advertisement -
- Advertisement -

Omicron 350 cases in India

ఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 350 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 88 కేసులు, ఢిల్లీలో 67 కేసులు, తెలంగాణలో 38 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News