Monday, April 29, 2024

రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Modi govt fraud to Telangana farmers

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. వానాకాలం పంట ప్రతి గింజను కేంద్రం కొంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. వానాకాలం పంట కొనుగోళ్లపై మోడీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News