Sunday, April 28, 2024

ఉర్దు రచయిత హుస్సేన్ మృతి

- Advertisement -
- Advertisement -

Mujtaba-Hussain

హైదరాబాద్: ప్రముఖ ఉర్దు రచయిత ముజ్తాబా హుస్సేన్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన కుమారుడు హాడీ హుస్సేన్ తెలిపారు. ఆయన ఉర్దు పత్రికలకు ఎన్నో కథనాలు రాయడమే కాకుండా పలు పుస్తకాలు కూడా రాశారు. అయనకు 2007లో పద్మ శ్రీ అవార్డు కూడా అందుకున్నారు. అయితే 2019లో దేశంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన పద్మ శ్రీ అవార్డును తిరిగి తీసుకోవాలని కోరారు.

Padma Shri Mujtaba Hussain passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News