Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
శ్రామిక వర్గ పార్టీలు అగ్రవర్ణ సారథులు
అన్ని పార్టీల్లాగే మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ మధ్య బలహీనపడ్డాయి. లీడర్లు తప్ప కేడర్లు, జనం లేని పార్టీలుగా, ఓట్లు తెచ్చుకోలేని పార్టీలుగా పేరు...
వైఎష్ షర్మిలతో మాజీ ఎంపి పొంగులేటి భేటి!
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటి అయ్యారు. మంగళవారం జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొంగులేటి పట్ల గత కొంతకాలంగా షర్మిలకూడా...
బిబిసి డాక్యుమెంటరీకి కిక్కు!
మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం....
‘ఇసి’ని కొలీజియం నియమించాలి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన ఓటు హక్కుతో నచ్చిన వారికి అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే...
బైడెన్ ఇంట్లో 13 గంటలు సోదాలు
6 రహస్య ఫైళ్లు స్వాధీనం
అమెరికా అధ్యక్షుడి మెడకు చుట్టుకొంటున్న రహస్య పత్రాల ఉదంతం
వాషింగ్టన్: రహస్య పత్రాల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెడకు చుట్టుకొంటోంది. గతంలో ఆయన నివాసాల్లో, కార్యాలయాల్లో జరిపిన...
కాంగ్రెస్ను వదిలేశారు…త్వరలోనే బిజెపిని మరిచిపోతారు
ప్రతి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఆధ్వర్యలోనే దేశ ప్రగతి మారనుందన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ !
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు
2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు...
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని
రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా
ఖమ్మం బిఆర్ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య
ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్
పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన...
ప్రభం’జనం’
మన తెలంగాణ/ఖమ్మం: నభూతో నభవిష్యత్.. అన్న చందంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అవిర్భావ సభ అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. టిఆర్ఎస్ పాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఉద్భవించిన తరువాత...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వేశ్యలతో సమానం: కాంగ్రెస్
హొస్పేట: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బికె హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీలోకి ఫిరాయించిన...
ఆర్విఎంలు అత్యవసరం కాదు
పట్టణ, నగర ఓటర్లు ఓటింగ్ పట్ల ప్రదర్శిస్తున్న అయిష్టానికి, నిర్లక్షానికి తెర దించకుండా వలస కార్మికుల ఓట్లపై దృష్టి పెట్టడం అర్థం లేని పని అని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి...
బ్రెజిల్లో కుట్రపూరిత విధ్వంసం!
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు, ఆయన ఆదేశాల మేరకు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుని ప్యాలెస్లపై దాడి చేసి విధ్వంసానికి...
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
బిజెపి 104 ఎంసిడి సీట్లు గెలవడానికి గవర్నర్ తోడ్పడ్డారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బిజెపి 104 సీట్లను గెలువడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోడ్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. వినయ్ కుమార్ సక్సేనా తాము సమావేశమైనప్పుడు ఈ...
బళ్లారిలో అన్నదమ్ముల సవాల్..
బళ్లారి: తన సోదరుడు గాలి జనార్దన రెడ్డి సొంత పార్టీ పెట్టడం ముమ్మాటికి తప్పని, ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు. సొంత...
ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్న పందెం కోళ్లు
అధికార పార్టీలో ఆశావహులు ఎక్కవ
సమీకరణలు మారితే తప్ప అదృష్టం లేనట్లే
రాజకీయాల్లోకి కొత్తగా డిఎస్పి కిషన్, మన్నె జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వాకిటి శ్రీధర్, జలందర్ రెడ్డి,అనిరుధ్రెడ్డి,
అమ్మకోలు ఎంట్రీలు
ఈ...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...