Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రేవంత్.. చెత్త మాటలు మానుకో
లేకపోతే రాష్ట్రం నుంచి ప్రజలే నిన్ను తరిమేస్తారు
రైతుబంధు సమితి
అధ్యక్షుడు పల్లా
రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : చెత్త మాటలు మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే...
కొత్తగా 45 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,067 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...45 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,710కు చేరింది....
గ్రూప్ -1కు 1,45,166 దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు బుధవారం నాటికి 1,45,166 దరఖాస్తులు టిఎస్పిఎస్సి తెలిపింది. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. కొత్తగా 1,21,171 మంది వన్టైమ్ రిజిస్ట్రేషన్...
పిహెచ్ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం
సిఎం కెసిఆర్కు పిఆర్టియుటిఎస్ కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను 10 వేలకు పెంచుతున్నట్లుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అదనంగా 5,571 నూతన పోస్టులకు...
బిజెపి నేతల వైఖరిపై మొగులయ్య ఆవేదన
హైదరాబాద్: పద్మశ్రీ, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య బిజెపి నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు...
ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలి
తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిఎస్ సోమేష్కుమార్ ఆదేశించారు. ఇటీవల...
ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 94.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,47,295 మంది విద్యార్థులకు 4,24,438 మంది హాజరుకాగా, 22,857(5.1 శాతం) గైర్హాజరయ్యారు. ఐదుగురు...
2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు
ఈసారి ఎంసెట్కు పెరుగనున్న విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 1.80 లక్షలు దాటాయి. శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 1,80,142 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్...
మొదటి విడత జెఇఇ మెయిన్కు హాజరు తగ్గే అవకాశం
ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడమే కారణం
ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తగ్గే...
పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి
మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసుల ఉద్యోగాలలో పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు అవకాశం కల్పించాలంటూ బుధవారం నాడు డిజిపి కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలలో ప్రత్యేకంగా ట్రాన్స్...
జలమండలిలో ఘనంగా ఈద్ మిలాప్
హైదరాబాద్: జలమండలి కార్యాలయంలో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్ఎండబ్లూఎస్ఎస్బీ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి మలక్పేట ఎమ్మెల్యే ఆహ్మద్ బిన్ అబ్దులా బలాలా, జలమండలి...
అండమాన్ దీవుల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా,...
ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిఎం వెన్నంటే
రానున్న రోజుల్లో పెండింగ్ సమస్యలకు పరిష్కారం
టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ నాయకులు బల్కంపేట అమ్మవారికి బోనాలను సమర్పించారు....
ఈసారి నుంచే ఆన్లైన్ ఆడిటింగ్
15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల అమలుకు
పురపాలక శాఖ కార్యాచరణ
పుర సంఘాలు, నగర పాలక సంస్థల గణాంకాలు ఆన్లైన్లో నమోదు
ఆడిట్ రిపోర్టును ఆన్లైన్లో ఉంచితే
బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని...
ధరల పెరుగుదల… వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
ధరల పెరుగుదలకు నిరసనగా
మే 25 నుండి 31 వరకు వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై...
జూన్ 6న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23...
లండన్లో మంత్రి కెటిఆర్కు ఘనస్వాగతం
లండన్: యునైటెడ్ కింగ్డమ్, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్ కు ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యుకెకి చెందిన టీఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు,...
డిజిపి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్…
హైదరాబాద్: నగరంలోని డిజిపి మహేందర్ రెడ్డి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్ బుధవారం వెళ్లారు. పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని వినతి చేశారు. దరఖాస్తుల్లో పురుషులకు, మహిళలతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కోటా ఇవ్వాలని...
పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....
పల్లె-పట్టణ ప్రగతి తేదీల్లో మార్పు
హైదరాబాద్: వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని పల్లెప్రగతి-...