Saturday, May 4, 2024

కొత్తగా 45 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

45 covid cases reported in telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,067 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…45 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,710కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 32 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 641 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News