Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం: మంత్రి కెటిఆర్
బీజేపీ చేతిలో అధికారం- దేశానికే అంధకారం
మోడీ పాలనలో దేశాన్ని చీకట్లో నిల్చోపెట్టారు
మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు?
మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి- ఆ నాయకుని తెలంగాణ...
ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ ,...
పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాలే కారణం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం కరోనాపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రో ధరలపై...
దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్...
గులాబీ ప్లీనరీ వేడుకకు సర్వం సిద్ధం..
హైదరాబాద్: నగరంలో గులాబీ ప్లీనరీ వేడుకకు సర్వం సిద్ధమైంది. అధికార పార్టీ టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని హెచ్ఐసిసి వేదికలో పార్టీ ప్లీనరీ వేడుక జరగనున్న...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
హ్యాట్రిక్ సాధిస్తాం
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
బండి, రేవంత్లు కెసిఆర్
కాలిగోటికి సరిపోరు కొత్త
ఓటర్లకు తెలంగాణ ఉద్యమ
ప్రస్తానం తెలియజేయడానికే
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం
మోడీ ప్రభుత్వానికి
ప్రత్యామ్నయంపై కెసిఆరే
నిర్ణయం తీసుకుంటారు
గడువు...
నేడే ఆవిర్భావ వేడుక
దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో
జరగనున్న సభా వేదిక నుంచి 11
తీర్మానాలు ఆమోదించనున్న పార్టీ
ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ
స్థాయిలో పోషించనున్న పాత్ర..
భవిష్యత్ రాజకీయాల్లో...
కాంగ్రెస్లో చేరను
సలహాదారుగానే ఉంటా: ప్రశాంత్ కిశోర్
సోనియాగాంధీ ఆహ్వానాన్ని పికె తిరస్కరించారు: కాంగ్రెస్ ప్రధాన
కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా నేను సలహాదారుగా పనిచేయడమే
అవసరం సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు
తీసుకోవాలని చేసిన ప్రతిపాదనను...
రూ.12కోట్ల కొకైన్
విదేశీయుడి పొట్టలో డ్రగ్స్. వీడొక్కడే మూవీ సీన్ రిపీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : మాదకద్రవ్యాల విషయంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్టపడటం లేదు. నిత్యం దేశంలో ఏదో చోట...
భాషా సాంస్కృతిక ఉద్యమ విజేత
తొలి, మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు సాహిత్య సాంస్కృతిక మూలాలే పునాదిగా నిలిచాయి. ఎన్ని బాధలైనా పడతాం కానీ నా భాషను గేలిచేస్తే నా సంస్కృతిని తక్కువ చేసి చూస్తే మాత్రం...
‘503’ గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్
విడుదల ఇంటర్వూలు లేకుండా
ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక
నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సి
మే 2నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
జులై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ
లేదా...
బిగించిన పిడికిలి.. ఉద్యమాన్ని రగలించిన ధీశాలి కెసిఆర్: కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 ఏండ్లవుతున్న సందర్బంగా బుధవారం ఆ పార్టీ గ్రాండ్గా ప్లీనరీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయస్థాయిలో ఎనర్జీ ఎఫిషీయెంట్ ప్లాంట్ అవార్డు
గోవాలో అవార్డును స్వీకరించిన చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్ ఎన్.వి.కె. విశ్వనాథ రాజు
అభినందనలు తెలిపిన సిఎండి శ్రీధర్
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన సింగరేణి...
సమస్యలు పరిష్కరించకపోతే నిర్మాణ రంగం మరింత సంక్షోభంలోకి….
ఈనెల 18వ తేదీ నుంచి 700ల క్రషర్లు మూతబడ్డాయి
వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి
తెలంగాణ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రషర్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే నిర్మాణ రంగం...
ఘనంగా అంతర్జాతీయ హాస్పిటాలిటీ దినోత్సవం
మనతెలంగాణ/ హైదరాబాద్ : అతిథ్య రంగంలో సేవలను అందించడం అభినందనీయమని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్...
కాలక్షేపంగా మారిన వ్యవసాయ పరిశోధనలు
కొత్తవంగడాలు లేకే వెనకబడి పోయాం
ఈఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షం
ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ..రీసెర్చ్ సెంటర్లు బలహీనంగా ఉన్నాయి..అందుకే ఉత్పత్తి ఉత్పాదకతలో ఎంతో వెనుకబడిపోయాం..మన రీసెర్చ్ సెంటర్లు...
మాతాశిశు సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యం
గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు
తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర...
విద్యా, ఆరోగ్యంపై దృష్టి సారిస్తాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
ఘనంగా ఉస్మానియా యూనివర్శిటీ ఫౌండేషన్ డే
మనతెలంగాణ/ హైదరాబాద్ : నీళ్లు, నిధులు,నియామకాలు నినాదంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ రంగాల్లో అపూర్వ విజయాన్ని సాధించామని,...
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న నలుగురు అనాథలు
మన తెలంగాణ/మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కొండ్రపోల్ గ్రామంలో నివాసం ఉంటున్న నలుగురు అనాథ పిల్లలను గత 2 సంవత్సరాల క్రితం తల్లి, తండ్రి ఇద్దరు వదిలేసి వీరిని అనాథలుగా మార్చిన...