Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
వస్త్ర పరిశ్రమకు పత్తి పంట మూలాధారం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వస్త్ర పరిశ్రమకు పత్తి పంట మూలాధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని, ప్రపంచంలో నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం...
మళ్లీ గ్యాస్ ధర పెంచిన మోడీ… శుభాకాంక్షలు చెప్పిన కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ ఎప్పటికప్పుడు బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. బిజెపితో ఢీ అంటే ఢీ అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. బిజెపిపై విమర్శలు చేయడంలో కెటిఆర్ దూకుడు పెంచారు. తాజాగా గ్యాస్...
చౌటుప్పల్ లో కంటెయినర్ ఢీకొని: ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి: డిసిఎంకు బ్రేక్ విఫలం కావడంతో మరమ్మతులు చేస్తుండగా కంటెయినర్ ఢీకొట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా...
ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు ఇకలేరు…
హైదరాబాద్: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే అతడు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు...
’15నుంచి’ రెవెన్యూ సదస్సులు
భూ సమస్యల పరిష్కారమే లక్షం
11న అవగాహన సదస్సు
సిఎం అధ్యక్షతన
సమావేశాలు మండలం,
నియోజకవర్గం, రాష్ట్రం
యూనిట్గా సమస్యల గుర్తింపు
మండలానికి 100 మంది
అధికారులతో
బృందాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యలకు త్వరలోనే మోక్షం లభించనుంది. ఈ సమస్యల...
అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా...
రాష్ట్రాభివృద్ధికి ‘ముఖ్రా’ ముఖ చిత్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ముఖ్రా (కె) గ్రామమే ప్రధాన ముఖచిత్రమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, -ప్రతి ఇంటికి కెసిఆర్...
ఎపి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోండి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదిపై అక్రమంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ప్రకాశం బ్యారేజికి దిగువన 50టిఎంసీల నీటివినియోగపు లక్ష్యాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర...
పరిమితుల్లోనే తెలంగాణ అప్పులు
మన తెలంగాణ / హైదరాబాద్ : డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుందని మైకుల ముందు బీరాలు పలుకుతున్న బిజెపి నాయకుల మాటలు నీటి మూటలేనని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)...
త్వరలో ఎల్ఆర్’ఎస్’?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ త్వరలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన కోర్టు తీర్పు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉండడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయినట్టుగా...
550 దాటిన రోజువారీ కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,913 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 496 మంది...
ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై: ఉత్తమ్ కుమార్రెడ్డి
కోదాడలో కాంగ్రెస్దే విజయం
50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై
మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి ఉత్తమ్...
రవాణాశాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుద్ధప్రకాశ్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణాశాఖ కమిషనర్గా ఖైరతాబాద్లోని రవాణాశాఖ కేంద్ర కార్యాల యంలో జ్యోతి బుద్దప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్...
ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
హైదరాబాద్ : ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ను జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ముస్లీం మత పెద్దలు, అన్ని శాఖల అధికారులతో కలిసి...
ఎపి ఎంపి రఘురామపై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపి రఘురామపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈక్రమంలో ఎపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ...
400 కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
ముగ్గురి అరెస్టు, పరారీలో నలుగురు నిందితులు
గంజాయి విలువ కోటి రూపాయలు
హైదరాబాద్: నిషేధిత గంజాయిని రవాణా తరలిస్తున్న ముగ్గురు నిందితులను రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు....
డెంగ్యూ కట్టడికి బల్దియా ముందస్తు చర్యలు
పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరం
ప్రతివారం 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత
హైదరాబాద్: వర్షకాలం ప్రవేశంతో నగరంలో వరస వర్షాలుకురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల కట్టడికి జిహెచ్ఎంసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అదేవిధంగా జిహెచ్ఎంసి ఎంటామాలజీ...
దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంకు కారణం మొగలులే: ఒవైసీ సెటైర్
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిజెపి, ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ...
పర్యాటక రంగానికి పూర్వ వైభవం : మంత్రి శ్రీనివాస్గౌడ్
హెచ్ఐసిసిలో టిటిఎఫ్ ప్రదర్శన
హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యటకాభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి....