Saturday, May 18, 2024
Home Search

హైద‌రాబాద్ - search results

If you're not happy with the results, please do another search

దేశంలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 25వేల కేసులు..

హైద‌రాబాద్‌: భారత్ లో మహమ్మారి క‌రోనా వైర‌స్ విజృంభణ రోజురోజుకూ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీంతో ప్రతిరోజూ దేశంలో 20వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా రికార్డు...

దేశంలో కొత్తగా మరో 22,752 పాజిటీవ్ కేసులు.. 482మంది మృతి

హైద‌రాబాద్‌: ఇండియాలో రోజురోజుకూ మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 22,752 కొత్త‌ క‌రోనా...
Agneepath Scheme Out after wide ranging consultation:Rajnath

సైనికుల ధైర్యసాహాసాలకు దేశం గ‌ర్విస్తుంది: రాజ్‌నాథ్ సింగ్‌

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో సైనికులు చనిపోవడం క‌లిచివేస్తుందని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స‌రిహ‌ద్దు విధుల్లో మ‌న సైనికులు అత్యంత ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించారని.....
Rana and Miheeka's wedding at Falaknuma Palace!

కాబోయే సతీమణితో రానా.. ఫోటోలు వైరల్

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ప్రేమను అంగీకరించిందని మిహీకా బజాజ్ తో కలిసి ఉన్న ఫోటోను రానా...
Employees of Swiggy were fired

కరోనా ఎఫెక్ట్.. స్విగ్గీలో ఉద్యోగుల‌పై వేటు

  హైద‌రాబాద్‌: కరోనా మహమ్మారి ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ సమయంలో ఫుడ్ డెలివరీలపై నిషేదం ఉండటంతో స్విగ్గీ ఉద్యోగులను తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుమారు...
accident

నిర్మ‌ల్ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మ‌ల్: ‌జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 మంది వ‌ల‌స కార్మికులతో ప్రయాణిస్తున్న లారీ జాతీయ ర‌హ‌దారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పి బోల్తా పడింది....
smita-kovid

ప్రథమ మహిళ సవితా కోవింద్.. ఫేస్ మాస్క్‌లు కుట్టిన రాష్ట్రపతి భార్య

  హైద‌రాబాద్‌: కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో తనవంతు సాయంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భార్య స‌వితా కోవింద్ మాస్క్‌లు కుట్టారు. ఏప్రిల్ 22(నిన్న), ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శ‌క్తి హాత్‌లో ముఖానికి ధ‌రించే మాస్కు‌ల‌ను...
Fire broke out at Plywood factory in Rangareddy

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు సజీవదహనం

  అమరావతి: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంట‌పాడు...

సిఎంల‌తో మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్‌.. పాల్గొన్న సిఎం కెసిఆర్‌

  హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల సిఎంల‌తో క‌రోనా వైర‌స్ పై వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌,  రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో పాటు వివిధ రాష్ట్రాల సిఎంలు,...
Venkateswara Swamy

జ‌మ్మూ, వార‌ణాశిలో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు : టిటిడి ఇఒ

టిటిడి ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్‌   ఆంధ్రప్రదేశ్: జ‌మ్మూతో పాటు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన వార‌ణాశిలో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌ని, ఈ మేర‌కు చ‌ర్య‌లు ప్రారంభించామ‌ని టిటిడి  ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాల్‌...

Latest News