Home Search
వీడియో - search results
If you're not happy with the results, please do another search
భారత కాన్సులేట్పై ఖలిస్థాన్ మద్దతుదారుల దుశ్చర్య
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కోలో ఆదివారం తెల్లవారు జామున భారత దౌత్య కార్యాలయానికి ఖలిస్థాన్ మద్దతుదారులు నిప్పంటించారు. అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేశారు. ఈ దాడిలో...
గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
పెద్దపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్ష...
విజయ్ ఆంటోనీ ‘హత్య’ నుంచి “ఎవరు నువ్వు?” పాట విడుదల
బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సరికొత్త లైన్తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో హత్య సినిమాతో ఆడియన్స్...
సంపద వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి
హరిత హారంలో వందశాతం లక్షం సాధించాలి
సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: హరిత హారంలో వంద శాతం లక్షాన్నీ సాధించాలని, సంపద వనాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం...
ఒడిశా తరహాలో హైదరాబాద్-ఢిల్లీ రూట్లో మరో ప్రమాదం: రైల్వేకు బెదిరింపు లేఖ
హైదరాబాద్: ఒడిశాలో గత నెలలో సంభవించిన రైలు దుర్ఘటన తరహాలో మరో దుర్ఘటన హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో జరుగుతుందని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే(ఎస్సిఆర్)కి ఒక అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. ఎస్సిఆర్ డివిజనల్...
శాన్ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్పై దాడి
న్యూయార్క్: శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు మరోసారి దాడి చేశారు. భారతీయ కాన్సులేట్పై శనివారం దాడిచేసి విధ్వంసం సృష్టించారు. గడచిన ఐదు మాసాలలో ఈ తరహా దాడి జరగడం ఇది...
ప్రజల్లోకి వెళ్లండి.. ప్రగతిని చాటండి
అమృత్ కాల్ వరకు సుదీర్ఘ లక్ష్యాల సాధన
కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ దిశానిర్దేశం
మౌలిక సౌకర్యాల కల్పన నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రజంటేషన్
న్యూఢిల్లీ: ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్ర...
గడువులోపు పోడు పట్టాల పంపిణీని పూర్తి చేయాలి
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమారి
రంగారెడ్డి: పోడు పట్టాల పంపిణీ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడు పట్టాల పంపిణీ, గృహ లక్ష్మి, ఎరువులు-విత్తనాల...
విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు
మేడ్చల్ జిల్లా: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించా రు. సోమవారం సచివాలయం నుండి ప్రభుత్వ...
ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు
పెద్దపల్లి: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, వాటి వివరాలను వాట్సప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్ను కలెక్టరేట్లో జిల్లా అధికారులతో...
కిలాడీ లేడీ వలలో పెళ్లి కొడుకులు..
జ్యోతినగర్: పెళ్లి పేరుతో పలువురు యువకులను పెళ్లి చేసుకొని, కొద్ది నెలలు కాపురం చేసినట్లు నటించి, లక్షలాది రూపాయల నగదు, బంగారంలో యువతి పరారవుతున్న సంఘటన ఎన్టీపీసీ రామగుండంలో వెలుగు చూసింది. ఉమ్మడి...
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మహబూబ్నగర్ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా...
కెసిఆర్ కొట్టే మొగోణ్ణి నేనే….
హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని బిజెపి ఎంఎల్ఎ రఘునందన్ తెలిపారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాధమని మండిపడ్డారు. సొంత పార్టీపైనే ఎంఎల్ఎ...
కాంగ్రెస్ను నట్టేట ముంచిన వ్యక్తి రాహుల్: పువ్వాడ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిన వ్యక్తి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. నిజామాబాద్, కరీంనగర్ ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎందుకు...
పోలీసు ఉద్యోగార్థులూ…దళారుల మాటలు నమ్మొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్పిఆర్బి) సంచలన నిర్ణయం తీసుకొంది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా చూస్తామంటూ...
ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేట: ప్రేమ పేరుతో మోసం చేసి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ ఓ రాజకీయ పార్టీలో...
మంత్రులు కావాలనే నిర్ణయం వ్యక్తిగతం, పార్టీ మద్దతు లేదు: ఎన్సీపీ
ముంబై: ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా తొమ్మిది మంది ఎన్సిపి ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణానికి ఆ పార్టీ అధికారిక మద్దతు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధికార ప్రతినిధి...
ఆ ప్రాంత ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. గోదావరి నది తీర ప్రాంత ఎమ్మెల్యేలతో సిఎం భేటీ కానున్నారు. జులై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల...
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. శనివారంతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రెండు వందల రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
నాన్హి పారి ఫౌండేషన్ తో కలిసి 3వ వార్షికోత్సవాన్ని సెలబ్రెట్ చేసిన మోజ్
ముంబయి: దేశంలోని ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్ఫారమ్ అనగానే అందరికి గుర్తుకువచ్చేది మోజ్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది క్రియేటర్స్ ను పరిచయం చేసింది మోజ్. కంటెంట్ క్రియేషన్ తో...