Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పలు రాష్ట్రాలకు దక్కని అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. నైపుణ్యాభివృద్ధి,...
అగ్ని ప్రమాదాలతో అడవులకు ముప్పు
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’లో వెల్లడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల్లో అగ్ని ప్రమాదాలు జీవ వైవిధ్యం, జీవనోపాధికి తీవ్ర విఘాతంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ...
ఆంగ్ల బోధన పేద విద్యార్థులకు మేలు
పాఠశాలలో మౌలిక వసతులకు నిధులపై ముఖ్యమంత్రి కెసిఆర్కు కృతజ్ఞతలు
జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలని రాష్ట్ర...
కరోనా టీకా పంపిణీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని గగన్మహల్, డిబిఆర్ మిల్స్ యుపిహెచ్సీలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం కేంద్రాలలో ఫ్రంట్లైన్ వర్కర్స్, 60...
పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్...
పాలమూరులో 900 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభిస్తాం…
మహబూబ్ నగర్: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర...
ఆ గ్రామానికి “వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్” అవార్డు…
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామానికి " వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్" అవార్డు వరించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి...
వారి వల్లే మహబూబ్ నగర్ వలసల జిల్లాగా మారింది: హరీశ్ రావు
మహబూబ్ నగర్: జిల్లాలోని బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''కరోనా కష్ట కాలంలో...
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
విడిపోయిన మరో జంట.. ట్విట్టర్లో వెల్లడించిన ధనుష్
మన తెలంగాణ/హైదరాబాద్: కోలీవుడ్లో మోస్ట్ పాపులర్ జంటగా పేరొందిన ధనుష్, ఐశ్చర్యలు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్లో పొందుపర్చారు. 18 ఏళ్లుగా ధనుష్, ఐశ్వర్యల వైవాహిక బంధం...
సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం
వచ్చే విద్యా సంవత్సరం
నుంచి అమలు
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో
ఫీజుల నియంత్రణ వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
విద్యాశాఖ మంత్రి సబిత
నేతృత్వంలో కేబినెట్ సబ్
కమిటీ మన ఊరు-మన
బడి...
హైదరాబాద్లో ఫార్ములా ‘ఈ-రేస్’
నవంబర్ నుంచి మార్చి మధ్యలో ప్రపంచస్థాయి ఆతిథ్యం
ఫార్ములా ఈ-టీమ్తో మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాలను
ప్రోత్సహించాలి
సీతారాంపూర్-దివిటిపల్లిలో
ఈవీ క్లస్టర్లు : మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ...
అకాల నష్టం అన్నదాతకు సిఎం భరోసా!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
నేడు ముఖ్యమంత్రి పర్యటన
చివరి గింజ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కెసిఆర్ పర్యటించాలని...
మల్లన్నసాగర్ ‘టు’ తపాస్పల్లి లింక్ కాలువ
పలు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల విడుదల
మరిన్ని నూతన ప్రాజెక్టులకు
మంత్రివర్గం ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు...
ట్రోఫీతో తిరిగిరావాలి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు ట్రోఫీని సాధించాలని జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. సౌదీ అరేబియా వేదికగా జరిగే ఆసియా హ్యాండ్బాల్...
30వరకు పరీక్షలన్నీ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 మందికి కరోనా...
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. ఈ...
పెంబర్తి వరకు పచ్చని పూదోట
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరంగల్ హైవేపై హెచ్ఎండిఎ సెంట్రల్ మిడెన్ గ్రీనరీ
ఇప్పటికే రాయగిరి వరకు పూర్తి.. అదనంగా 26 కి.మీ మల్టీలేయర్ ప్లాంటేషన్లు
యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవే...