Home Search
ఓటర్ల జాబితా - search results
If you're not happy with the results, please do another search
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం...
అభ్యంతరాలు.. సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
హైదరాబాద్ : నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఎన్నికల సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మంగళవారం న్యూఢిల్లీ...
ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయండి
వరంగల్ కార్పొరేషన్: ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిల్ కలెక్టర్ల తో...
ఇంటింటి సర్వే సమగ్రంగా చేపట్టాలి
సూర్యాపేట : ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన రోడ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 103 పరిధిలో గల ఓటర్లను...
దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలి
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: మీసేవ కేంద్రాల ద్వారా ధృవపత్రాలకి వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వేగవంతంగా పరిశీలించి ధృవపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తహశీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు...
18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
మెదక్ : 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఇంటింటి సర్వేలో భాగంగా మెదక్ మండలం ఖాజిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఆరు...
ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
నిజామాబాద్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్టా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ , ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. ఓటరు...
కొత్త ఓటరు నమోదుకు అవకాశం
సంగారెడ్డి: ఆక్టోబర్ 1నాటికి 1 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. సోమమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో ఓటరు జాబితాపై...
బిఆర్ఎస్ పార్టీకి ఈసి బిగ్ షాక్!
స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు లేని పార్టీలకు కేటాయించిన 193 ఎన్నికల గుర్తుల జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల చిహ్నాల జాబితా నుంచి...
కారును పోలిన గుర్తులకు కత్తెర
కారును పోలిన గుర్తులు తొలగింపు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మినహాయింపు: ఎన్నికల సంఘం
మనతెలంగాణ/ హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల...
కర్ణాటక కాంగ్రెస్లో ఉత్సాహం!
అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి...
ఎన్నికల కార్పొరేటీకరణ!
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
మే 10న కర్నాటక ఎన్నికలు
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. బుధ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
9జిల్లాల్లో కోడ్
మన ఉపాధ్యాయ ఎంఎల్సి ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ టీచర్ ఎంఎల్సి నియోజకవర్గం ఓటర్ల...
కర్ణాటకలో హిజాబ్, హలాల్, లౌజిహాద్
‘ధనిక రాష్ర్టం అధ్వా న్న సూచికలు: కర్ణాటక నివేదిక’ అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు 7 తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది. దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది....
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు తీవ్ర...
‘సిట్టింగ్’లకే సీట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ముందస్తూ ఎన్నికలన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. సిట్టింగ్...
ఇక ప్రలోభాల ఎర
ఓటుకు రూ. 10 వేలు
పోటాపోటీగా సాగనున్న పంపకాలు ప్రచారం
ముగిసిన వెంటనే డబ్బు పంపిణీ ఏర్పాట్లు
ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్పేలోనూ చెల్లింపులకు
ప్రణాళికలు హవాలా మార్గంలో మునుగోడుకు
చేరుతున్న నోట్ల కట్టలు నిఘా...
ఆధారాలు సమర్పించమని అఖిలేశ్ యాదవ్కు ఈసి ఉత్తర్వు
న్యూఢిల్లీ: బిజెపి ప్రోద్బలంతో దాదాపు 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది ముస్లిం, యాదవ్ ఓట్లను తొలగించినట్లు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గత నెల తమ పార్టీ జాతీయ...