Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఆదిలాబాద్లో సిసిఐ పునరుద్దరించాలి: కెటిఆర్
హైదరాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్రం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిసిఐ ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ...
ఎంతటివారినైనా వదిలేదే లేదు: కెసిఆర్
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సీరియస్గా ఉన్నారు. డ్రగ్స్ అనే మాట వినబడకుండా చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎల్లుండి ప్రగతి భవనంలో డ్రగ్స్...
డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్…
హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు....
మొక్కలు నాటిన సినీ నటి జ్యోతి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్యోతి...
ఆర్జీవి ‘కొండా’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా ఈ మూవీని వర్మ రూపొందిస్తున్నాడు. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల...
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల జాబితా ప్రకటించిన సిఎం కెసిఆర్..
హైదరాబాద్: టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల జాబితా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రకటించారు.
33 జిల్లాలకు కొత్త అధ్యక్షుల వివరాలు..
1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే
2. కొమురం భీమ్ ఆసిఫాబాద్-...
ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్..
హైదరాబాద్: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు...
‘సర్కారు వారి పాట’ నుంచి మెలోడీ సాంగ్.. టైమ్ ఫిక్స్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ పై అభిమానుల్లో...
రాజ్భవన్ లో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్
హైదరాబాద్: 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్భవన్ లో మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
తెలంగాణ కళల సిగలో విరబూసిన పద్మాలు
రాష్ట్రం నుంచి 12మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య , నృత్యకారిణి పద్మజారెడ్డి, జానపద కళాకారుడు రామచంద్రయ్యలకు పద్మశ్రీ
కరోనాకు దేశీయ టీకా అందించిన భారత్ బయోటెక్ సిఎండి దంపతులు కృష్ణ, సుచిత్ర ఎల్లాకు...
ధృడమైన ఫెడరల్ స్ఫూర్తికి ప్రతినబూనుదాం
రాష్ట్రాల హక్కులను సంరక్షించబడితేనే దశదిశలకు ప్రజస్వామ్య ఖ్యాతి
పాలనా వికేంద్రీకరణతో ఆ పునాదులు మరింత పటిష్టం
భిన్నత్వంలో ఏకత్వం భారత విశ్వమానవతత్వానికి ప్రతీక
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన...
13మంది రాష్ట్ర పోలీసులకు పతకాలు
ఇద్దరికి రాష్ట్రపతి, 11మందికి సేవా పురస్కారాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో విధినిర్వహణలో అత్యుత్తమ...
ఆకాశవీధులకు కేంద్రం మోకాలడ్డు
స్కైవేల నిర్మాణానికి రక్షణశాఖ భూములు అప్పగించాలని 20సార్లు కోరినా స్పందించడం లేదు : మంత్రి కెటిఆర్ ఫైర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన స్కైవేల...
టీకాల్లో కరీంనగర్ ఫస్ట్
దక్షిణభారతదేశంలో 100% 2 డోసులు పూర్తి చేసిన రెండో జిల్లాగా రికార్డు
రాష్ట్రంలో తొలి జిల్లాగా నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ...
కేంద్రం ‘జల’కాలాట
తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా...
రాత్రి కర్ఫ్యూ లేనట్టే!
కరోనా పాజిటివిటీ రేటు 10% దాటితేనే ఆంక్షలు అవసరం
హైకోర్టుకు వివరించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) శ్రీనివాసరావు...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
తెలంగాణలో 4,559 కొత్త కొవిడ్ కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 4,559 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 4,559 మందికి వైరస్...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ
రేవంత్రెడ్డి సంచలన ప్రకటన
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. కోస్గిలో జరిగిన...