Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
రైల్వే ఎఎస్ఐ భార్య ఆత్మహత్య
అమరావతి: కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ఎఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాముల జిల్లా నెల్లూరు జిల్లా కావలి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోనసీమ...
తల్లి, కుమార్తెపై యువకుడి బ్లెడ్తో దాడి
అమరావతి: ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై ఓ యువకుడు బ్లెడ్తో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కృష్ణ నగర్లో జరిగింది. కృష్ణా నగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ఓ...
ఎపి అక్రమ ప్రాజెక్టులను ఆపండి
ఏపిలో అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపండి
గ్రీన్కోర్ పంప్డ్ హైడల్ పై అభ్యంతరాలు
కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ...
బండికి బుర్రుందా?
భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఆయనవి మతిలేని మాటలు
భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు యంత్రాలన్నీ
కేంద్రం ఆధీనంలోని బిహెచ్సిఎల్వే ఆ సంస్థను
తప్పుపట్టడం కేంద్రాన్ని వెలేత్తి కదా?
బండి సంజయ్ పరోక్షంగా కేంద్రాన్ని
విమర్శిస్తున్నారు ఆరోపణ...
ఉల్లి @ కిలో రూ. 10
భారీగా తగ్గిన ఉల్లి ధరలు
మనతెలంగాణ, హైదరాబాద్ : శాఖహార భోజన ప్రియులకు ఉల్లి, టమాటతో కూడిన వంటకం అంటే మహా ఇష్టం. ఈ రెండిటిలో ఏ ఒక్కటి తక్కువైనా వారు ఏ మాత్రం...
శబరి ఎక్స్ప్రెక్స్కు బాంబు బెదిరింపు
పోలీసుల తనికీలో ఫేక్ కాల్గా గుర్తింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెక్స్ రైలులో బాంబు అమర్చినట్లు మంగళవారం నాడు ఫోన్ కాల్ రావడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రైల్వేస్టేషన్లో జిఆర్పి, స్థానిక...
కాంగ్రెస్ తో కలిసి ఎందుకు పనిచేయబోనంటే… : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ- కాంగ్రెస్ (Congress)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది...
ఎంపిల పిటిషన్లు ఎలా అనుమతిస్తున్నారు?
ఎన్జిటికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులు దాఖలు చేస్తున్న లేఖలను పిటిషన్లుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జిటి) ఎందుకు స్వీకరించవలసి వస్తోందో తమకు అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలకు వెళ్లలేని వారి...
సివిల్స్లో తెలుగు వెలుగులు
యశ్వంత్ రెడ్డి 15వ ర్యాంకు
పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మై (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), పక్షవాతంతో కాలు, చేయి పనిచేయలేకపోయినా తల్లి సహాయంతో పరీక్ష...
ఉభయ తారకంగా కృష్ణ నీటి విడుదల
ఇందుకు అనుగుణంగా నియమావళి రూపొందించాలి: ప్రాజెక్టుల నిర్వహణ కమిటీ, జలసౌధలో జరిగిన భేటీ
హాజరుకాని తెలంగాణ, ముసాయిదా అందజేసిన కమిటీ
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన నియమావళి రూపొందించాలని...
తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు...
కోనసీమలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: పాలరాజు
అమరావతి: ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని డిఐజి పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డిఐజి పాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 62 మందిని అరెస్ట్...
లారీని ఢీకొట్టిన టాటాఏస్: ఆరుగురు మృతి
అమరావతి: శ్రీశైలంలో శివుడిని దర్శించుకొని ఇంటికి వెళ్తుండగా టాటాఏస్ లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెంట చింతల...
అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించండి
తిరువనంతపురంలో కేంద్ర హోం
19అంశాల అజెండాను సమర్పించిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గడచిన...
అనంతపురంలో రూ. 400కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఏజ్ అండ్ పీ ప్రథమ్..
అనంతపురం: బలమైన పైప్ లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రతక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలసి పని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో,...
సిలిండర్ పేలి నలుగురు మృతి
అమరావతి: ఇంట్లో సిలిండర్ పేలి నలుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ములకలేడులో గ్రామంలో ఓ కుటుంబం...
దా’రుణ’ కక్ష
తెలంగాణపై పరాకాష్ఠకు చేరిన కేంద్రం వివక్ష
రూ.3వేల కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరణ
మే 31న ఆర్బిఐలో జరగనున్న
సెక్యూరిటీ బాండ్ల వేలం
పాల్గొనడానికి ఎపి, గోవా,...
ఎపి ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని ఆమంచర్లలో శుక్రవారం నాడు ‘జగనన్న మాట...
ఆరుగురు హైకోర్టు జడ్జీల బదిలీ
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన ఆరుగురు న్యాయమూర్తుల బదలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎఎం...