Tuesday, May 14, 2024

సిలిండర్ పేలి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

cylinder-explosion

అమరావతి: ఇంట్లో సిలిండర్ పేలి నలుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ములకలేడులో గ్రామంలో ఓ కుటుంబం స్టవ్ వెలిగించగానే సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News