Home Search
మనీలాండరింగ్ కేసు - search results
If you're not happy with the results, please do another search
పిఎంఎల్ఎ పరిధిలోకి ఇక జిఎస్టి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్టి వ్యవస్థను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శనివారం ప్రకటన వెలువరించారు. ఈ...
మెడికల్ సీట్ల స్కాంలో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ : కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. సీట్లను బ్లాక్ చేసి, రూ.కోట్లలో ఆ సీట్లను విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన 12 మెడికల్ కాలోజీల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాాగా ఆరోపణలు...
బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ కోసం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు....
తమిళ గవర్నర్ తీవ్ర చర్య
చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని విధంగా అత్యంత అరుదు...
మల్లారెడ్డి మెడికల్ కళాశాలల్లో కోట్లలో నగదు పట్టివేత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో...
నాలుగు రాష్ర్టాల్లో మార్గదర్శిని మూసేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శిని మూసేస్తామని ఎపి సిఐడి అడిషినల్ డిజిపి సంజయ్ హెచ్చరించారు. హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎపిలోనే అతిపె ద్ద చిట్ఫండ్ స్కాంను నిరోధించే ప్రయత్నం...
మార్గదర్శికి మరిన్ని షాక్లు- రూ. 604 కోట్ల విలువైన 23 గ్రూప్ ల నిలిపివేత !?
గుంటూరు: ఏపీలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్స్ కు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భారీగా ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మంగళవారం మరిన్ని చర్యలకు...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
కనకపురలో డికెఎస్పై డికెఎస్ పోటీ: కాంగ్రెస్ ముందు జాగ్రత్త
బెంగళూరు: బెంగళూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ గురువారం కనకపురా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సోదరుడు, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్...
బిఆర్ఎస్పై ఈసి కి ఫిర్యాదు : రఘునందన్రావు
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుఖేశ్ చంద్రశేఖరన్ తన లాయర్...
దేశానికి చదువుకున్న ప్రధాని అవసరం: సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్కు సంబంధించిన ఆరోపణల్లో మనీశ్ సిసోడియా ఏప్రిల్ 17 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
న్యూఢిల్లీ: విద్య ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోడీకి ఏమి తెలియదని జైలులో...
ప్రధాని మోడీ అక్కసు!
అవినీతి నిర్మూలన కృషిని అడ్డుకోడానికి అవినీతిపరులంతా ఏకమయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై సంధించిన తాజా విమర్శ దొంగే ‘దొంగ .. దొంగ’ అని అరిచినట్టుంది. తన సన్నిహిత మిత్రుడు షేర్ మార్కెట్...
క్యూనెట్ స్కామ్: 137 కోట్ల నగదు నిల్వలు ఇడి ఫ్రీజ్
హైదరాబాద్: క్యూనెట్ కుంభకోణంలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ, దాని ప్రమోటర్లకు చెందిన రూ.137 కోట్ల నగదు నిల్వలను స్తంభింపజేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా...
ఇడి, సిబిఐ దుర్వినియోగం సుప్రీంను ఆశ్రయించిన విపక్ష పార్టీలు..
ఇడి, సిబిఐ దుర్వినియోగం
గిట్టనివారిపై వేధింపులకు వాడుకుంటున్నారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, బిఆర్ఎస్ సహా 14 విపక్ష పార్టీలు
ఏప్రిల్ 5న విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తదితర దర్యాప్తు...
కవిత పిటిషన్పై 27న సుప్రీం విచారణ
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ తేదీల్లో మార్పు జరిగింది. కవిత పిటిషన్ పై 27న సుప్రీంకోర్టు ధర్మాసనం...
సెల్ ఫోన్ల ధ్వంసంపై ‘ఇడి’వి కట్టుకథలే
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మూడో సారి ఇడి విచారణ ముగిసింది. బుధవారం విచారణ ఉండబోదని, మళ్లీ ఎప్పుడు అనేది తెలియపరుస్తామని ఇడి...
నా హక్కులు హరించొద్దు
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాతే ఇడి విచారణకు హాజరవుతానని బిఆర్ఎస్ ఎం ఎల్సి కవిత అన్నారు. గురువారం ఇడి విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టు...
రేపు ఢిల్లీలో ఎంఎల్సి కవిత రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నాయకురాలు కె.కవిత బుధవారం న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు....
17 వరకూ ఇడి కస్టడీకి సిసోడియా
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను ఈ నెల 17 వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీకి తరలించారు. ఎక్జైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ వ్య...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...