Home Search
మనీలాండరింగ్ కేసు - search results
If you're not happy with the results, please do another search
డికె శివకుమార్పై మనీలాండరింగ్ కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్పై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తనపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనకు జారీచేసిన సమన్లను...
మనీలాండరింగ్ కేసులో ఎపి, కర్నాటకలో ఇడి సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ. 31 లక్షల నగదు, అత్యంత విలువైన అనేక కీలక పత్రాలను స్వాధీనం...
మనీలాండరింగ్ కేసులో ఎపి, కర్నాటకలో ఇడి సోదాలు
రూ. 31 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ. 31 లక్షల నగదు,...
వివోపై మనీలాండరింగ్ కేసు: నలుగురు ఎగ్జిక్యుటివ్ల అరెస్టు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో మొబైల్ కంపెనీతో సంబంధమున్న నలుగురు ఎగ్జిక్యూటివ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒక చైనా పౌరుడు, ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఇద్దరు ఇతరులు...
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సిఎం సోరెన్కు సమన్లు
రాంచీ : మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఇడి కార్యాలయానికి రావాలని మంగళవారంనాడు జారీ చేసిన నోటీసుల్లో అధికారులు...
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు
చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో...
మనీలాండరింగ్ కేసు… డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు అరెస్టు
హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఇడి అరెస్టు చేసింది. డిసి ప్రమోటర్లు టి.వెంకట్రామిరెడ్డి, పి.కె.అయ్యర్, ఆడిటర్ మనీ ఊమెన్ను ఇడి అరెస్టు చేసింది. బ్యాంకులను సుమారు రూ.1500 కోట్లు మోసం...
డేటా చోరీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా డేటా చోరీ కేసు సంచలనంగా మారింది. అయితే తాజాగా డేటా చోరీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా...
మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్కు బెయిల్
ముంబై : పత్రా చాల్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బెయిల్ దరఖాస్తును ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు బుధవారం అనుమతించింది. దీంతో...
కార్వీ స్టాక్ బ్రోకింగ్ మనీలాండరింగ్ కేసులో రూ.110 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్బిఎల్), దాని సిఎండి సి పార్థసారథి, ఇతరులపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి రూ. 110 కోట్లకు పైగా తాజా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
చైనీస్ వీసా స్కామ్.. కార్తి చిదంబరంపై మనీలాండరింగ్ కేసు
న్యూఢిల్లీ : చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరి కొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011 లో కేంద్ర...
మనీలాండరింగ్ కేసు… ఒడిశా మాజీ ఎమ్ఎల్ఎ రూ. 133 కోట్ల ఆస్తులు సీజ్
భువనేశ్వర్ : అక్రమ మైనింగ్తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒడిశాకు చెందిన మాజీ ఎమ్ఎల్ఎ జితేంద్రనాధ్ పట్నాయక్కు చెందిన రూ. 133 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసినట్టు...
మనీలాండరింగ్ కేసు : పంజాబ్ మాజీ ఎమ్ఎల్ఎ సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ మాజీ ఎమ్ఎల్ఎ సుఖ్పాల్ సింగ్ ఖైరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి ) అరెస్టు చేసింది. ఆయనను అదుపులో తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఖైరా...
మనీలాండరింగ్ కేసులో మాజీ ఎంపి అరెస్ట్
కోల్కతా: వ్యాపారవేత్తగా మారిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపి కె.డి సింగ్ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్ట్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ టికెట్పై కె.డి సింగ్...
మనీలాండరింగ్ కేసు: ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్కు ఊరట..
న్యూఢిల్లీ: రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ పాటియాలా కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్కు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్...
ఐపిఎల్ స్ట్రీమింగ్ కేసు… నటి తమన్నాకు సమన్లు
ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను అక్రమంగా “ఫెయిర్ ప్లే” యాప్లో ప్రదర్శించిన కేసులోఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల...
ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో ఆ పార్టీకి కాస్తా ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం...
మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్కు ఐదోసారి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2 న విచారణకు...
చైనీయులకు వీసాల కేసు.. ఇడి ఎదుట హాజరైన కార్తీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం శుక్రవారం ఇక్కడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరయ్యారు. నెలలో ఆయన ఇడిఎదుటికి రావడం ఇది మూడోసారి. 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీ...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు
విచారణకు ముందే ఇంతకాలం జైల్లో ఉంచరాదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయి జైలుపాలైన లిక్కర్ దిగ్గజ కంపెనీ పర్మోద్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్ బినయ్ బాబుకు సుప్రీంకోర్టు...