Home Search
మనీలాండరింగ్ కేసు - search results
If you're not happy with the results, please do another search
పరంబీర్ …. ఇదేం తీరు?
ఎక్కడున్నారు? వేరే దేశంలోనా? ఇక్కడనా?
తెలియచేస్తేనే రక్షణలు, విచారణలు
పవర్ ఆఫ్ అటార్నీతో పిటిషనా?
నిలదీసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ అరెస్టు నుంచి...
చైనా ఎన్బిఎఫ్సిపై ఇడి దాడి
రూ 131 కోట్ల నిధులు జప్తు
న్యూఢిల్లీ : చైనా ఆధీనంలోని ఎన్బిఎఫ్సికి చెందిన రూ 131కోట్లకు పైగా నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం స్వాధీనపర్చుకుంది. ఈ బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీల...
కార్వీ షేర్లలను స్తంభింపచేసిన ఇడి
హైదరాబాద్: రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లలను ఇడి స్తంభింపచేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కార్వీపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సిసిఎస్, సైబరాబాద్లో కార్వీపై బ్యాంకులకు ఇడి అధికారులు ఫిర్యాదు చేశారు....
తరుణ్ను 8 గంటలు ప్రశ్నించిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ను ఇడి కార్యాలయంలో బుధవారం నాడు 8 గంటలు పాటు ఇడి అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా తరుణ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసిన అధికారులు...
నవదీప్, విక్రమ్లను ప్రశ్నించిన ఇడి
డ్రగ్స్ కేసులో ఎనిమిది గంటల పాటు విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్ కేసులో సినీనటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జిఎం విక్రమ్లను సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇడి...
ఆర్థర్ రోడ్ జైలులో ఫిల్ము ఫైనాన్షియర్ లక్డావాలా మృతి
ముంబై : మహారాష్ట్రకు చెందిన బిల్డర్, బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ యూసఫ్ లక్డావాలా ముంబై ఆర్థర్ రోడ్ జైలులో గురువారం మృతి చెందారు. భూ కబ్జా కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్...
ఇడిని ఉసికొల్పితే బెదిరేది లేదు
కేంద్రానికి మమత హెచ్చరిక
న్యూఢిల్లీ /కోల్కతా : కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం తమపై ఎక్కుపెడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దాడికి దిగారు. బిజెపి దేశాన్ని అమ్మేసిన బాపతు అని,...
బంగారం కొన్నారు..బండారం బయటపడింది
ఇఎస్ఐ శ్కాంలో కొత్తకోణం
దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇఎస్ఐ శ్కాంలో నిందితులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఇడి విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం...
నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఇడి సమన్లు జారీ చేసింది. ఇఎస్ఐ శ్కాంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి,...
నీరవ్ మోడీ ఆటకట్టు
భారత్కు అప్పగించాలని
బ్రిటన్ కోర్టు తీర్పు మనీ
లాండరింగ్ వాస్తవమే
ఆయన వాదనలన్నీ
అబద్ధాలే : కోర్టు స్పష్టీకరణ
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్( పిఎన్బి)కు రూ.14 వేల కోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ప్రముఖ వజ్రాల...
హీరో సచిన్ జోషి అరెస్ట్..
100 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. హీరో సచిన్ జోషి అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు మౌనమేలనోయి, జాక్పాట్, ఓరేయ్పండు తదితర చిత్రాలతో సుపరిచితులైన నటుడు, సచిన్ జోషిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఈడీ)...
సుశాంత్ రాసిన ‘కృతజ్ఞత జాబితా’
సుశాంత్ రాసిన ‘కృతజ్ఞత జాబితా’.. మీడియాకు షేర్ చేసిన రియా చక్రవర్తి
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారణను ఎదుర్కొన్న అతని ప్రియనేస్తం, బాలీవుడ్ నటి...