Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
మోడీని ఇరుకున పెట్టిన ఆర్థిక శాఖ ప్రకటన
కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: జిఎస్టి పరిహారంగా రాష్ట్రాలకు రూ. 78,704 కోట్లు కేంద్రం బకాయిపడినట్లు కేద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విస్మయం వ్యక్తం...
ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు
ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ
రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...
సిమెంట్ మంటలు
భారీగా 6 నుంచి 13 శాతం పెరగొచ్చు
ఉక్రెయిన్ష్య్రా సంక్షోభమే కారణం
ముంబై : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు 6 నుంచి 13 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దిగుమతి...
బహదూర్పుర ఫ్లైఓవర్ను ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి 17 వేలకు పెంచామని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం...
త్వరలో కొత్త పింఛన్లు
అదనంగా మరి 10లక్షల మందికి..
సంక్షేమం పంచేవారు
కావాలో.. పన్నులు
పెంచేవారు కావాలో ప్రజలే
తేల్చుకోవాలి వంద
అబద్ధాలాడైనా
అధికారంలోకి రావాలని
బిజెపి చూస్తోంది
దానికి ప్రజలు గుణపాఠం
చెప్పాలి సంగారెడ్డి సభలో
మంత్రి హరీశ్రావు
మన...
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్
భారత్లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6...
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్
భారత్లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
ప్రజలు ఏ భాషలో మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు?
ఆంగ్లం స్థానంలో హిందీని అనుసంధాన భాష చేయాలన్న అమిత్షాకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
భారతదేశం వసుధైక కుటుంబం వంటిది
భిన్నత్వంలో ఏకత్వమే దాని బలం దేశ
ప్రజలు ఏమి తినాలో, ఏమి...
అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ కౌంటర్..
మీ ఆధిపత్యం బూమ్రాంగ్ అవుతుందని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ ః ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్షా హిందీ భాషనే మాట్లాడాలి...
రైతుల నిరసనదీక్షలో పాల్గొన్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: సిరిసిల్లలో రైతుల నిరసనదీక్షలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. బిజెపి పాలనలో రైతులు రోజూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కెటిఆర్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏడేళ్ల క్రితం ప్రధాని...
పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి
మన తెలంగాణ/మోత్కూరు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న సిపిఎం 23వ...
ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన..
న్యూఢిల్లీ : రోజూ పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘ప్రధానమంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవహేళన చేశారు....
ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ యోజన: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దీనిని ‘ ప్రధాన మంత్రి జనధన్ లూట్ యోజన’ అని దుయ్యబట్టారు. బైక్, కారు,...
ఆగని పెట్రో బాదుడు..
ఆగని పెట్రో బాదుడు
లీటరుపై మరో 80 పైసలు పెంపు
13 రోజుల్లో 11వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు...
మనది తండ్లాట… బిజెపిది తొండాట..
రైతులను నట్టేట ముంచుతున్న బీజేపీ ని ఎండగట్టాలి... నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాలి.. 7 న జిల్లా కేంద్రంలో 5వేల మందితో నిరసన దీక్ష.. 8...
విమాన ఇంధన ధరలు భారీగా పెంపు
వాణిజ్య ఎల్పిజిపై రూ. 249.50 వడ్డన
న్యూఢిల్లీ: విమానాల ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఎటిఎఫ్) ధర ఈ ఏడాదిలో వరుసగా ఏడవసారి అత్యధికంగా 2 శాతం పెరిగింది. కిలోలీటరుకు రూ.2,258.54 చొప్పున లేదా 2...
పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు
యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు
ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...
దేశ సంపదను మోడీ కార్పొరేట్లకు పంచుతున్నాడు..
అచ్చే దిన్ కాదు సచ్చె దిన్
వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల
దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్పి నేత...