Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68...
స్వల్ప ఊరట
గతవారం పుంజుకున్న మార్కెట్లు
1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
సమీప కాలంలో సవాళ్లు
సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు
ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప...
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
మేలో 7.04 శాతం నమోదు
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతం నమోదైంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది...
ఉచిత బియ్యాన్ని ఆపలేదు
రూ.5,216 కోట్లను
కొవిడ్ సంక్షోభంలో
ఆహార భద్రతకు ఖర్చు
పెట్టాం 40 కోట్ల 63
లక్షల టన్నుల ధాన్యంలో
ఎఫ్సిఐ సాకులు చిన్న
చిన్న కారణాలతో
రాష్ట్రంపైన కుటిల
యత్నాలు : మంత్రి...
ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదు: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి...
మళ్లీ క్రూడ్ ఆయిల్ మంటలు
రెండు నెలల గరిష్ఠానికి చేరిన ధర
ట్రేడింగ్లో 117 డాలర్లు దాటిన బ్యారెల్ రేటు
న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి....
ముడి సోయాబిన్, సన్ప్లవర్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్ మినహాయింపు
వంట నూనెల కట్టడికి, ద్రవ్యోల్బణం అదుపుకి కేంద్రం చర్య
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వంటనూనెల ధరలను కట్టడి చేసేందుకు ఏటా 20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్...
ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే
ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంతి నిర్మలా సీతారామన్ స్పష్టత
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర...
మోడీ స్ట్రోక్.. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత…
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ధరలను స్వల్పంగా...
పెట్రో ధరలు పెంచినప్పుడు అడిగారా ?
రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు
చెన్నై : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.... రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ విమర్శించారు. ధరలు...
పెంచింది బారాణా.. తగ్గించింది చారాణా: మంత్రి హరీశ్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ పై బారాణా... చారాణా తగ్గించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదన్నారు....
మళ్లీ రూ. 3.50 పెరిగిన వంటగ్యాస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం వంట గ్యాస్(ఎల్పిజి) ధరను సిలిండర్కు రూ. 3.50 పెంచింది. ఈ నెలలో ఎల్పిజి ధరను పెంచడం ఇది రెండవసారి. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ రహిత 14.2...
అమ్మకానికి శ్రీలంకన్ ఎయిర్లైన్స్
ప్రధాని విక్రమసింఘె ప్రకటన
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ ఎయిర్లైన్స్ను విక్రమించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యోచిస్తోంది. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ను ప్రైవేటుపరం చేయాలని తమ...
రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
అబద్ధాల బాద్షా అమిత్ షా
దమ్ముంటే లోక్సభకు ముందస్తు పెట్టండి
ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ముందుస్తు ఎన్నికలపై బిజెపికి
ఉబలాటం ఉందేమో కానీ
టిఆర్ఎస్కు లేదు రాష్ట్రంలో
ఎన్నికలు గడువు ప్రకారమే
జరుగుతాయి...
ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నాం: బండి సంజయ్
హైదరాబాద్: ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం బండి సంజయ్ కుమార్ కామెంట్స్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి దర్వించుకున్నారు....
జిఎస్టి పరిహారం కాలపరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి
కాంగ్రెస్ డిమాండ్
ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
ఉదయ్పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మున్నెడూ లేనంతగా బలహీనపడిందని, దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్...
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...