Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
ఆగిన జనజీవనం
మన నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడింది.. రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నది పరీవాహకంగా వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. మ హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ఉపనదిగా ఉన్న...
కొండచరియలు పడి 13 మంది దుర్మరణం
ముంబై : మహారాష్ట్రలో భారీవర్షాలకు కొండ చరియలు, మట్టిపెళ్లలు విరిగిపడటంతో 13 మంది దుర్మరణం చెందారు. రాయ్గఢ్ జిల్లాలోని ఖాలాపూర్ తాలూకా ఇర్షాల్వాడి గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి...
వర్షాల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రధాన ఆసుపత్రుల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండి, సేవలందించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు హెలికాప్టర్ వినియోగించాలి
రాష్ట్ర స్థాయిలో 24 గంటల పాటు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
వైద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష...
ఘోర ప్రమాదం.. ట్రాన్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
స్పెయిన్లో కార్చిచ్చు..3000 భవనాలు బుగ్గిపాలు
బార్సిలోనా : స్పెయిన్ దేశం కెనరీ దీవుల్లోని అడవుల్లో కార్చిచ్చు వ్యాపించి కలకలం రేపుతోంది. అటవీ అధికారులు సమీప గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు...
అమర్నాథ్ యాత్ర…మరో ఇద్దరు యాత్రికుల మృతి
శ్రీనగర్ : అమర్నాధ్ యాత్రికుల్లో మరో ఇద్దరు మృతి చెందడంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 27కు చేరింది. అలాగే యాత్రకు బయలుదేరిన సిఆర్పిఎఫ్ సిబ్బందిలో ఎనిమిది మంది గందర్బల్ జిల్లాలో జరిగిన...
హిమాచల్కు మరో రూ. 180 కోట్ల సాయం
హైదరాబాద్: వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40 కోట్లను...
ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్కం టాక్స్ ఆఫీస్...
హిమాచల్కు మరో రూ. 180 కోట్ల సాయం
హిమాచల్ ప్రదేశ్: వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40...
కరువులో కల్పతరువు కాళేశ్వరం
ఇటీవల తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తోడి పోస్తున్న విధానాన్ని చూసి రైతులు ఆనందోత్సాహాలలో వుండడం చూస్తున్న విషయం తెలిసిందే....
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
పవన్ తల్లి, భార్యను తిట్టింది టిడిపి నేతలు కాదా?: రోజా
అమరావతి: వార్డు మెంబర్గా కూడా గెలవలేని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు రిపోర్ట్ ఎవరిచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. వాలంటీర్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కు రోజా రీకౌంటర్ ఇచ్చారు....
నేడు వరంగల్కు మోడీ
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర శనివారం వరంగల్ పర్యటనకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ప్రధాని న రేంద్రమోడీ చేతుల మీదుగా...
అల్లూరి దేశభక్తి అసమానం
ఆంగ్లేయులపై సీతారామరాజుది ప్రత్యేక యుద్ధ నైపుణ్యం
మహనీయుల చరిత్రను భావి తరాలకు భద్రంగా అందించాలి
అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు
భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం,...
బిఆర్ఎస్ బిజెపి బంధువుల పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం :అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పె న్షన్ ఇస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ ప్ర కటించారు. గిరిజనులకు పోడు భూములను పం పిణీ చేస్తామని ఆయన తెలిపారు. పొంగులేటి...
కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్ రావు ఠాక్రే
ఖమ్మం: బిజెపితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమ్మక్కయ్యారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభ ఉన్నందున ఠాక్రే మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్...
భట్టికి రాహుల్ గాంధీ ప్రాధాన్యత…
ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణపైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ అభినందించారు. లక్షలాది...
ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి హరీశ్రావు
ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తరగతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల...
మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ
ఇంఫాల్: మణిసూర్లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి.
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో...
ఉద్రిక్తత నడుమ మణిపూర్లో రాహుల్
ఇంఫాల్ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం మణిపూర్లో ఉద్విగ్న పరిణామాల నడుమ పర్యటించారు. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్పూర్లో ఆయన సహాయక శిబిరానికి...