Tuesday, May 7, 2024
Home Search

హెలికాప్టర్ - search results

If you're not happy with the results, please do another search

అజ్ఞాతం వీడిన పుతిన్..

మాస్కో : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అజ్ఞాతం వీడారు. దేశంలో విఫల తిరుగుబాటు పరిణామాల తరువాత ఆయన తిరిగి కన్పించారు. వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంపై తిరుగుబాటుకు దిగింది. ఈ దశలో...
JP Nadda to visit Telangana Today

తెలంగాణకు జెపి నడ్డా.. నాగర్ కర్నూల్ లో బిజెపి భారీ బహిరంగ సభ

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జెపి నడ్డా ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా...

పుతిన్‌ పై వాగ్నర్ వార్..

వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు బావుటా సైనిక నాయకత్వాన్ని కూల్చేస్తామని గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ప్రకటన అడ్చొచ్చే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ రోస్తోవ్‌లో మిలిటరీ స్థావరం హస్తగతం మాస్కో దిశగా తిరుగుబాటు దళాలు పురోగతి పుతిన్ ప్రభుత్వం అప్రమత్తప్మాస్కో...
on 25 BJP Dharna

నేడు బిజెపి నవ సంకల్ప సభ….

నాగర్‌కర్నూల్ సభకు ముఖ్య అతిథిగా నడ్డా హాజరు సంపర్క్ సే సమర్ధన్‌లో భాగంగా ఇద్దరు ప్రముఖుల నివాసాలకు జెపి మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేత మీ దమ్ము చూపాలంటూ బీజేపీ కార్యకర్తలకు బండి...

ఉగ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు.. నలుగురు మృతి

జెరూసలెం : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దళాలకు , ఉగ్రమూకలకు సోమవారం జరిగిన పోరులో నలుగురు పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 45...

సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ

హైదరాబాద్: మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదని, ఈ మధ్య మిడతల బెడద లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. వెనుకటి కాలంలో ఉండేదని అన్నారు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత...

పడవ మునిగి 78 మంది మృతి

ఏథెన్స్ : గ్రీస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగి 78 మంది చనిపోయారు. 104 మందిని రక్షించారు. ఇంకా పదుల సంఖ్యలో కొంతమంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి కోసం...

50 మందిని కాపాడిన కోస్టుగార్డు

హైదరాబాద్: సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ద్వారక సమీపంలో ఓ ఆయిల్ రిగ్‌లో పని చేస్తున్న 50 మంది సిబ్బందిని కోస్టుగార్డు సాహసోపేతంగా రక్షించింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రంతా సాగిన ఈ రెస్కూ...

అమిత్‌షా తెలంగాణ టూర్ ఖరారు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫోకస్ అంతా తెలంగాణ...
4 Kids Found after missing 40 days in Colombia

అద్భుత ఘటన.. 40 రోజులు అమెజాన్ అడవుల్లో చిన్నారుల జీవన్మరణ పోరాటం

బొగొట: దక్షిణ అమెరికాలోని కొలంబియా ప్రాంతపు దట్టమైన అమెజాన్ అడవులలో అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించే అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదంలో బతికిబయట పడ్డ...
Telangana Govt Increased Disability Pension

దివ్యాంగులకు దశాబ్ది కానుక

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ...

కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం

మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు....
Successful engagement of an Underwater Target

భారత నేవీ మరో ఘన విజయం (వీడియో)

న్యూఢిల్లీ : భారత నౌకాదళం మంగళవారం మరో ఘన విజయం సాధించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో ( జలాంతర్గామి విధ్వంసక క్షిపణి)ను మంగళవారం పరీక్షించింది. సముద్ర గర్భంలో ఉన్న...

మణిపూర్‌లో కాల్పులు: బిఎస్‌ఎఫ్ జవాను మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని సెరోవ్ ప్రాంతంలోమంగళవారం తెల్లవారుజామున కుకీ తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక బిఎస్‌ఎఫ్ జవాను మరణించగా ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు గాయపడ్డారు. కక్చింగ్ జిల్లాలోని...
Odisha Train Accident: Congress Slams Centre

పెద్ద ఎత్తున సహాయక చర్యలు

పెద్ద ఎత్తున సహాయక చర్యలు 200 అంబులెన్స్‌లు, రంగంలోకి సైన్యం న్యూఢిల్లీ: ఒడిషాలో క్షతగాత్రులను ఆదుకునేందుకు, సహాయక చర్యలకు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్రం, ఒడిషా, కర్నాటక, తమిళనాడు ఇతర...
PM Modi at Balasore train accident site

బాధ్యులపై కఠిన చర్యలు.. ఘటనాస్థలికి వెళ్లి ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్‌జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు బాధ్యులు అయిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఘటనాస్థలికి వైమానిక దళ హెలికాప్టర్‌లో వెళ్లి పరిస్థితిని...
Modi at Balasore

బాలాసోర్‌లో ప్రధాని మోడీ!

బాలాసోర్(ఒడిశా): ప్రధాని నరేంద్ర మోడీ భారత వాయుసేన హెలికాప్టర్‌లో శనివారం ఒడిశాలోని బాలాసోర్‌కు చేరుకున్నారు. అక్కడ రెండు ప్యాసింజర్ రైళ్లు, ఓ గూడ్స్ బండి ఢీకొట్టుకోవడంతో 250కిపైగా మంది చనిపోయారు. 900 మందికి...
Cong followed policy of misleading poor Says PM Modi

పేదలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పాలనా : ప్రధాని మోడీ ధ్వజం

జైపూర్ : కాంగ్రెస్ తన పాలనాకాలంలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పి పేద ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అదే తన పాలనా విధానంగా అనుసరించిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ధ్వజమెత్తారు. “ ఏభై ఏళ్ల...
Union Home Minister Amit Shah visit to Manipur

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

ఇంఫాల్/చురాచంద్‌పూర్: మణిపూర్‌లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని...
31 Compartments Full with Devotees in Tirumala Temple

తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు!?

హైదరాబాద్ : తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర...

Latest News