Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
మహిళా బిల్లు తేవాల్సిందే
పార్లమెంట్ పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో కెకె, నామా
మద్దతు పలికిన పలు పార్టీల నేతలు
ఎన్డిఎ కూటమిలోని కొన్ని పార్టీలు ఒకే
నేటి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
మన...
అందుబాటు లోకి అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ “యశోభూమి”
న్యూఢిల్లీ : అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల కోసం సువిశాల వసతులను కల్పించడంలో భాగంగా ఢిల్లీ లోని ద్వారక ప్రాంతంలో కేంద్రం నిర్మించిన “యశోభూమి” అందుబాటు లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదు: రామ్మోహన్ నాయుడు
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదని కేసు నిలబడదని అందరికీ తెలుసునని ఎంపి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎపి గవర్నర్కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదని...
బిసిలకు కావాల్సింది లేఖలు కాదు… బిఫాంలు కావాలి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు కావాల్సింది లేఖలు కాదు...బి ఫాంలు అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల...
ప్రత్యేక సెషన్లోనే బిసి, మహిళా బిల్లు
మనతెలంగాణ/హైదరాబాద్: చట్టసభల్లో 33శాతం బిసి రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని శుక్రవారం ప్రగతి భవన్లో...
ముగిసిన జీ 20 సదస్సు… అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్కు అప్పగింత
న్యూఢిల్లీ : భారత అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. ఈ మేరకు...
సర్వం సిద్ధం
ఢిల్లీలో నేడు, రేపు జి20 శిఖరాగ్ర సదస్సు
హస్తినకు చేరిన అగ్రదేశాల అధినేతలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్ రాక
జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జపాన్ ప్రధాని సహా 40దేశాల...
2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపి–జెడిఎస్ పొత్తు: యడియూరప్ప
బెంగళూరు: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో బిజెపి, జెడి(ఎస్) పొత్తు పెట్టుకోనున్నట్లు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప వెల్లడించారు.
శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ జెడిఎస్...
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి...
ఒక రోజు ముందుగా బైడెన్ రాక
న్యూఢిల్లీ: ఈ నెల 8నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న జి20 దేశాధినేతల సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన నేతలుహాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
రాష్ట్రంలో రూ.83,543కోట్ల రైల్వే ప్రాజెక్టులు
హైదరాబాద్ : మైదాన ప్రాం తాల్లో అతి తక్కువ రైల్వే నెట్వర్క్ తెలంగాణ రా ష్ట్రంలో ఉందని.. అందుకు అనుగుణంగా భారీ గా విస్తరించేందుకు పలు ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర...
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాదు… అది వన్ పార్టీ-వన్ పర్సన్ ది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 30 రోజులు ప్రచారం చేసిన గెలవలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం...
జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!
రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన...
మహిళా రిజర్వేషన్ బిల్లుతో కాంగ్రెస్కు చెక్: బిజెపి వ్యూహం
న్యూఢిల్లీ: ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఒక దేశం, ఒకే ఎన్నికల అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్ట సభలలో మహిళలకు 33 శాతం...
చైనా మ్యాపు కుట్ర!
నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....
ప్రొటోకాల్ వివాదం.. ఆనాడు ఎన్టిఆర్ను ఆహ్వానించిన ఇందిర
న్యూఢిల్లీ : ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను, ఉపముఖ్యమంత్రి శివకుమార్ను ప్రోటోకాల్ ప్రకారం కలుసుకోకుండా చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర...
చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల
బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా...
బల్లెం వీరుడు నీరజ్పై ప్రశంసల వర్షం
బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒలింపిక్స్లో పసిడి...
క్రిప్టో కరెన్సీలపై ఏకీకృత వైఖరి అవసరం..
న్యూఢిల్లీ: వినియోగదారులు, వ్యాపార సంస్థల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడేదానికన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. క్రిప్టో...