Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
మీ స్ఫూర్తితోనే రైతు విధానాలు
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం అభివృద్ధి కోసం డా. స్వా మినాథన్ ఇచ్చిన నివేదిక అమలు చేస్తున్నట్టు గా నటిస్తూ ఇటు రైతులను, అటు దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంద ని...
కాసేపు సరదాగా ఫేక్ న్యూస్
‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు...
మణిపూర్కు గూడ్స్రైలు..
ఇంఫాల్ : మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన గూడ్సురైల్వే సేవలను సోమవారం పునరుద్దరించారు. గువాహటి నుంచి తమెంగ్లాంగ్ జిల్లా ఖోంగ్సాంగ్కు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు...
చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. పార్లమెంటులో చర్చకు రండి
న్యూఢిల్లీ : మణిపూర్ హింసాత్మక సంఘటనలపై తక్షణమే పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై చర్చలో పాల్గొనాలని...
అమెరికాలో బియ్యమో రామచంద్ర
ఆహార భద్రత సాకుతో బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం
తెలంగాణ వడ్లు కొనకుండా కక్ష సాధింపు చర్యలు
అమెరికా మాల్స్లో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు
గంటల వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు దర్శనం, భారీగా ధరల...
మళ్ళీ వాయిదాల పార్లమెంటు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే దేశం యావత్తు తలదించుకొనేలా చేసిన మణిపూర్ సోదరీమణుల నగ్న ఊరేగింపు దారుణ ఘటన ఉభయ సభలనూ దద్దరిల్లజేసింది. రెండో రోజూ అదే పరిస్థితి చోటు చేసుకొని...
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధం
అల్లర్లకు ఆజ్యం పోసేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
మణిపూర్ మరణహోమంపై ప్రధాని మౌనం వీడాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర...
దేశంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువు : బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వంలో, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశంలో గిరిజనులు, దళితుల పట్ల హింస రోజురోజు కు పెరుగుతోందని బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలపై...
మణిపూర్ సిఎంను వెంటనే బర్తరఫ్ చేయాలి
హైదరాబాద్: మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి: సీమా హైదర్
గ్రేటర్ నోయిడా: తాను భారత్లో నివసించడానికి అనుమతించాలనిభారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేసింది. గేమింగ్ యాప్...
లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల మొదటి రోజు దిగువ సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా రింకూతో ప్రమాణం చేయించారు....
గద్వాలలో వేడెక్కిన రాజకీయం
గద్వాల: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూత్మాకంగా పావులు కదుపుతున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హాల్చల్...
దేశాన్ని పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం
విపక్షాలను చూసి మోడీకి భయం పుట్టింది
11మంది సభ్యులతో సమన్వయ కమిటీ
ముంబయిలో తదుపరి సమావేశం ప్రధాని
అభ్యర్థిపై అప్పుడే స్పష్టత, మాకు ఆసక్తి లేదు :
ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే...
విపక్షాల కూటమి పేరు ‘ఇండియా’
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్షంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల...
పేదరిక లెక్కలు: వాస్తవాలు
ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి...
విపక్షాల బెంగళూరు భేటీతో బిజెపి వెన్నులో వణుకు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి తాను ఒక్కడిని చాలునంటూ ప్రగల్బాలు పలికిన ప్రధాని మోడీ ఇప్పుడు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి 30 పార్టీలను...
కేంద్రానికి అగ్నిపరీక్ష మణిపూర్
పార్లమెంట్ సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణను సహితం పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్కు, ముఖ్యంగా మోడీ...
బిజెపి మతతత్వ రాజకీయాలు
కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
కేంద్ర కేబినెట్కు కిషన్రెడ్డి డుమ్మా..!
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్రెడ్డి హజరుకాలేదు. బుధవారం నగరంలోని అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన...