Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయ ంలో సిఐఎస్ఎఫ్ ఇంటలెజన్సీ అధికారులు విదేశీ కరెన్సీ నోట్స్ పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఫరాన్ అనే మహిళ శంషాబాద్ విమానాశ్రయం నుండి షార్జాకు 6ఇ1421 విమానంలో అనుమానంతో...
శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో.. టెండర్ల ఆహ్వానం
శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
బిడ్డింగ్కు జూలై 5ను చివరి తేదీగా ప్రకటించిన హెచ్ఎంఆర్ఎల్
నేటి నుంచి బిడ్డింగ్ పత్రాల జారీ
భూసామర్థ్య పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి
మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని...
రాజధాని లేని సిఎం జగన్కు స్వాగతం…
అమరావతి: విశాఖపట్నంలో జగన జాగరణ సమితి ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. జగన్రెడ్డికి వ్యతిరేకంగా నగరంలో వినూత్న ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి....
పాట్నా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమర్చినట్లు బూటకపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పాట్నా సీనియర్ ఎస్పి రాజీవ్...
పాట్నా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్..
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు అమర్చినట్లు ఫేక్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పాట్నా సీనియర్ ఎస్పి...
హైదరాబాద్లో స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పో..
హైదరాబాద్:దేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పో (SAFE) మార్చి 12, 2023న హైదరాబాద్లోని బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్డుకు సమీపంలో ఉన్న మనోహర్ హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం...
తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ
తిరువనంతపురం: కాలికట్ నుంచి డమ్మమ్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్రరపెస్ విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఏర్పడిందన్న అనుమానంతో విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి మళించిన సందర్భంగా ఎయిర్పోర్టులో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు....
ఢిల్లీ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..చివరకు క్షమాపణ
న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఊజిఐ) 2022 డిసెంబర్ 31వ తేదీ ఉదయం సోషల్ మీడియా వేదికగా వరుసగా బాంబు బెదిరింపునకు సంబంధించిన మెసేజ్లు రావడం మొదలయ్యాయి. అయితే చివరకు అది...
మళ్లీ శ్రీలంకకు చేరుకున్న గొటబాయ రాజపక్స..
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడానికి కారకుడయ్యాడన్న ప్రజాగ్రహంతో దేశం విడిచి పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు 73 ఏళ్ల గొటబాయ రాజపక్స శుక్రవారం బాగా పొద్దుపోయిన తరువాత కొలంబోకు చేరుకున్నారు....
‘చార్టర్ల’ అడ్డా బేగంపేట
హైదరాబాద్లో ప్రైవేట్ విమానాల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోకుండా బేగంపేట విమానాశ్రయం విమానాల రద్దీతో సందడిగా మారింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల (చార్టర్)...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
శంషాబాద్లో బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న 723.39 గ్రాముల బంగారాన్ని గురువారం నాడు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు...
రాష్ట్రానికి స్పెషల్ ఫార్మా ల్యాబ్
దేశంలో ఎక్కడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ స్థాపనకు ముందుకొచ్చిన ఇంగ్లండ్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక...
ఆరేళ్ల తర్వాత యెమెన్లో పౌర విమానం టేకాఫ్
సనా: యెమెన్ రాజధాని సనా నుంచి దాదాపు ఆరేళ్ల తర్వాత మొట్టమొదటి పౌర విమానం సోమవారం బయల్దేరింది. అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న యెమెన్లో అంతర్జాతీయంగా గురింపు పొందిన ప్రభుత్వానికి, హోతీ తిరుగుబాటుదారులకు మధ్య కుదిరిన...
తూర్పు ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులు
రెండువారాల యుద్ధంలో తొలిసారి దాడులు
లుస్క్ విమానాశ్రయంపై దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికుల మృతి
కీవ్ నగర శివార్లకు చేరువలో రష్యా వాహన శ్రేణి
వోల్నోవాఖా నగరం వేర్పాటువాదుల హస్తగతం
లెవివ్( ఉక్రెయిన్): ఇప్పటివరకు ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ...
సేఫ్ కారిడార్ ఏర్పాటు ప్రకటనలు
కీవ్ చుట్టూ భీకర పోరు ప్రకంపనలు
తాజా శాటిలైట్ ఫోటోలతో స్పష్టం
చిక్కుపడ్డ పౌరులకు ప్రాణసంకటం
లండన్: కాల్పుల విరమణకు దిగుతున్నామని రష్యా అధికారిక ప్రకటన చేసినా ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాలలో...
‘ఉక్రెయిన్పై రష్యా దాడుల’ ఉధృతి
కీవ్ సహా పలు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం
రాజధాని కీవ్లో భీతావహ స్థితి
ఖార్కివ్పై దాడులు తీవ్రం : 11 మంది పౌరుల మృతి
కీవ్ దిశగా కదులుతున్న రష్యా బలగాలు
65 కిలోమీటర్ల మేర సేనల...
వారందరికీ 7 రోజుల హోమ్ క్వారంటైన్ : కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమ్ క్వారంటైన్ పై శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు వారం క్వారంటైన్...
ఇటలీనుంచి వచ్చిన చార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా
అమృత్సర్: ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా విదేశాలనుంచి వచ్చిన ఓ విమానంలో వందమందికి పైగా ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం గుబులు రేపుతోంది. ఇటలీనుంచి...
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ : భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి....