Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
మా సీఎం కేసీఆర్… కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరు..?
యాదాద్రి భువనగిరి: రానున్న ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరేనని, కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరని బీఆర్ఎస్ యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్...
ప్రతి తండాకు అండ కాంగ్రెస్ జెండా
నల్లగొండ: గిరిజన రిజర్వేషన్తో పాటు అటవీహక్కుల కల్పన, తండాల్లో మౌలిక వసతుల కల్పన తదితర గిరిజన అభివృద్ధి,సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కుందూరు జయవీర్ రెడ్డి...
అమిత్ షాతో కేటీఆర్ భేటీ..
హైదరాబాద్: ఊహించని రీతిలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూఢిల్లీ పర్యటనకు బయలుదేరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఈ...
సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి గుస్సా
గుడివాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రాష్ట్రాల్లో భూముల విలువపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లోని అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో జరిగిన బహిరంగ...
ఎవరెన్ని చెప్పినా మళ్లీ ప్రధాని మోడీనే: అమిత్ షా
న్యూఢిల్లీ: విపక్షాల సమావేశాలపై బిజెపి నేతలు అమిత్ షా, జెపి నడ్డా శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేవని అమిత్ షా జోస్యం చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మళ్లీ...
రాజ్నాథ్ సింగ్తో కెటిఆర్ భేటీ: రక్షణ భూములు బదిలీకి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఇక్కడ కలిశారు. తెలంగాణలో చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం...
బియ్యం కయ్యం!
కేంద్రంలోని బిజెపి పాలకులు తమ ప్రత్యర్థుల మీద ఎందుకు ఇంతటి నేలబారు రాజకీయాస్త్రాలను తరచూ సంధిస్తుంటారో, వాటి ద్వారా ఎందుకు తలనొప్పులు తెచ్చుకొంటారో, భవిష్యత్ ఘోర పరాజయాలకు బాటలు ఎందుకు తమంత తామే...
మళ్లీ దీవించండి
మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు...
ఆరని అగ్నికీలల్లో మణిపూర్
మెయితి, కుకీ తెగల మధ్య బిజెపి ప్రభుత్వం రగిల్చిన కారుచిచ్చు నేడు మణిపూర్ను నిలువునా అగ్నిగుండంగా మార్చివేసింది. ఇప్పటికే 50 రోజులు గడుస్తున్నా విద్వేషపు మంటలు చల్లారడంలేదు. ఆర్మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్,...
ఇల్లు లేని పేదవారికి ఇల్లు, స్థలం ఇవ్వాలి
ఖమ్మం : జిల్లాలోని ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గృహలక్ష్మి పథకం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని...
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
జూలై మొదటి వారంలో టి టిడిపి బస్సు యాత్ర
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం.. పూర్వ వైభవం లక్ష్యంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. పార్లమెంటు,...
దేశంలో ప్రధాని లేని సమయంలో అఖిలపక్ష సమావేశమా ? : రాహుల్
న్యూఢిల్లీ : మణిపూర్లో చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలపై చర్చించడానికి ఈనెల 24న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు గురువారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్షా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు
పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...
పొన్నం దమ్ముంటే కార్పొరేటర్గా గెలిచి చూపించు
కరీంనగర్: పొన్నం ప్రభాకర్ దమ్ముంటే వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి చూపించు... గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సవాల్ విసిరారు.
నిన్న హుజూరాబాద్ లో...
ప్రజల సొమ్ముతో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం: కాంగ్రెస్
నర్సాపూర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజా సొమ్ము వెచ్చిస్తూ, పార్టీ ప్రచారం చేస్తోందని,అందుకు నిరసనగా దశాబ్ది దగా పేరుతో, నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి,నిరసన చేపట్టి,ఆర్డీఓ...
సానుభూతి కోసమే అడ్లూరి డ్రామా: కొప్పుల
జగిత్యాల ః ప్రజల సానుభూతి పొందేందుకే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డ్రామా ఆడుతున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి...
విప్లవయుగ తరమెళ్లిపోతున్నది!
పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం అనే పదాలు కనబడతాయి. చరిత్రలో స్వర్ణయుగం అని రాజరిక పాలన కీర్తింపబడుతుంది. గత శతాబ్దం లో విప్లవం అనే మరో యుగం మొదలైంది. పాలక వ్యవస్థలపై సామాన్యులు సాయుధులై...