Saturday, May 4, 2024
Home Search

ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
Singapore

భారతీయ పర్యాటకులకు సింగపూర్ ఆహ్వానం!

సింగపూర్: భారతీయ పర్యాటకులకు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా సింగపూర్ ఆహ్వానిస్తోంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్(విటిఎల్) కింద నవంబర్ 29 నుంచి వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్న భారతీయులను క్వారెంటైన్ అవసరం లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తోంది....
Mareddy Srinivas reddy fires on Kishan Reddy

‘రా’ రైస్‌కు రాష్ట్రం అనువుకాదు

కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్ అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
Militant attack in Manipur

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి ప్రధాని, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి గౌహతి: మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...
Ideal time for Covid booster is 6 months after 2nd dose: Krishna Ella

రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాతే బూస్టర్ డోసుకు సరైన సమయం

భారత్ బయోటెక్ ఎండి క్రిష్ణ యెల్లా న్యూఢిల్లీ : కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాతే బూస్టర్ డోసు తీసుకోడానికి సరైన సమయమని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్...
President Kovind said that there is no Ayodhya without Lord Rama

రేపు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సమావేశం

  న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు...
Padma Awards 2020 felicitation at Rashtrapati Bhavan

పద్మ పురస్కారాల బహుకరణ..

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....
PM Modi at Glasgow Conference

వాతావరణ మార్పుల వల్ల ద్వీప దేశాలకు ముప్పు

ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ  గ్లాస్గో సదస్సులో ప్రధాని మోడీ, ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల...

ఉపాధి హామీ బకాయిలు

  నైపుణ్యాలు కొరవడిన గ్రామీణ పేదలను ఆదుకోడానికి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గల డిమాండ్ అసాధారణమైనది. కేవలం శరీర శ్రమ మీదనే ఆధారపడి...
Severe damage to Islands due to climate change

గ్లాస్గో సదస్సు.. వాతావరణ మార్పుల వల్ల ద్వీపదేశాలకు తీవ్ర నష్టం

ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ గ్లాస్గో: ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల ఈ దేశాలు తీవ్రంగా...
Debate in Congress over Huzurabad defeat

అహంకారం వీడి సాగు చట్టాలు రద్దు చేయండి

ప్రధాని మోడీకి కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందడంతో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. అహంకారాన్ని విడనాడి, మూడు వ్యవసాయ...
Rajinikanth admitted to Kauvery Hospital

రజనీకాంత్‌కు అస్వస్థత

చెన్నై ఆసుపత్రిలో చేరిక చెన్నై : అగ్రనటుడు రజనీకాంత్ గురువారం ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలలో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వ్యక్తిగత బృందం తెలిపింది. ఇటీవలి...
Prashant Kishore

దశాబ్దాలపాటు బిజెపి రాజకీయాల్లో ఉంటుంది: ప్రశాంత్ కిశోర్

గోవా: ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ప్రశాంత్ కిశోర్ గురువారం గోవాలో ప్రసంగిస్తూ “ బిజెపి ఎక్కడికీ పోదు. దశాబ్దాలపాటు కొనసాగుతుంది. ఈ సత్యాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారు” అన్నారు. “గెలిచినా, ఓడినా బిజెపి...
Editorial on PM Modi withdraw Farm Laws

ఇది ప్రజా విజయం

అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం...
Heavy rainfall In Uttarakhand

కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం

34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్‌లు ధ్వంసం వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు 300 మందిని కాపాడిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నైనిటాల్‌కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు ముఖ్యమంత్రికి...
Neeraj Chopra’s javelin goes for ₹1.5 crore in e-auction

నీరజ్ ఈటెకు రూ.1.50కోట్లు

  న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతుల ఇ వేలంలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం ఆధించి చరిత్ర సృష్టించి జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెకు అత్యధిక...
Massively increased counterfeit notes:RBI report

పెద్ద నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలి

ప్రధానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ కోట(రాజస్థాన్): ముడుపుల కోసం ఉపయోగిస్తున్న రూ. 500, రూ. 2,000 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని నరేంద్ర...
Varun Gandhi and Maneka Gandhi Out

వరుణ్, మేనకా గాంధీలు ‘ఔట్’

80 మందితో బిజెపి కొత్త జాతీయ కార్యవర్గం న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం 80 మంది సభ్యులతో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర...
L-G junks file seeking nod for Kejriwal Singapore visit

రైతులంటే ఎందుకింత ద్వేషం

ప్రధాని మోడీని ప్రశ్నించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో హింసాకాండ సందర్భంగా రైతులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు...
CM KCR criticizes Centre over tourism development

తెలంగాణ ఘన పర్యాటకం కేంద్రానికి పట్టదా?

పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి అర్హులు లేరా? ప్రధాని మోడీని, అమిత్ షాను నిలదీసి అడిగానని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని కేంద్రం చిన్నచూపు చూస్తోంది ఈ విషయంలో ఇటీవల...

చెత్త కొండలు కనిపించరాదు

నగరాల్లో నూటికి నూరు శాతం చెత్తను ప్రాసెసింగ్ చేయాలి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్2.0టలను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో దాదాపు 70శాతం వరకు ప్రాసెసింగ్ అవుతోందని,...

Latest News