Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు బాగుంది..
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన నేషనల్ కంపా సీఈఓ సుభాష్ చంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు....
రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్
హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి...
మంచి అనుభూతినిచ్చింది
హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యా మిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ర ష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్...
ఉక్రెయిన్ వెబ్సైట్లపై మరిన్ని సైబర్దాడులు!?
బోస్టన్: ఉక్రెయిన్లోని పార్లమెంటు, ఇతర ప్రభుత్వ, బ్యాంకింగ్ వెబ్సైట్లు గురువారం సైబర్ దాడికి గురయ్యాయి. దాడికి పాల్పడిన గుర్తుతెలియని విద్రోహులు కంప్యూటర్లలో వినాకర మాల్వేర్ను కూడా జొప్పించారని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు....
నగర యువత సంఘ సేవాలో పాల్గొనాలి: అదనపు కలెక్టర్
హైదరాబాద్: యువత చెడు మార్గాలలో నడవకుండా సన్మామార్గంలో నడవాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్రావు సూచించారు. గురువారం నెహ్రూ యువ కేంద్ర ఆద్వర్యంలో జిల్లా యువ...
దళితబంధు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయండి..
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలపై అరణ్య భవన్ లో గురువారం హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు దళితబంధు...
రెండు పాత్రలు… మూడు విభిన్నమైన గెటప్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...
51 వేలకు చేరువలో బంగారం
9 నెలల గరిష్ఠానికి చేరిన రేటు
వచ్చే రెండు, మూడు నెలల్లో 52 వేలు దాటొచ్చు
రష్యాఉక్రెయిన్ ఉద్రిక్తతతో పసిడికి డిమాండ్: నిపుణులు
న్యూఢిల్లీ : మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. రష్యా-ఉక్రెయిన్...
భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
పోలీస్ల అదుపులో 12 మంది... నిందితులంతా 20 ఏళ్ల లోపు వారే
శివమొగ్గ (కర్ణాటక) : శివమొగ్గ జిల్లాలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇంతవరకు సుమారు 12 మందిని...
మేడ్చల్ లో భరోసా కేంద్రానికి గెయిల్ సహాయం
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న గెయిల్...
చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం
ఎన్ఐఆర్డితో ఎంఒయు కుదుర్చుకున్న ఐఐఎంఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిచాలన్నది లక్షంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. మంగళవారం నాడు రాజేంద్రనగర్...
పూరి జగన్నాథ్ పాన్ వరల్డ్ మూవీ..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్బస్ట్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ చిత్రీకరణను పూర్తిచేశాడు. యాక్షన్...
ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాల నిర్వహణకు నూతన విధానం
నాలుగు కేటగిరీలుగా యంత్రాల వర్గీకరణ
పర్యవేక్షణకు పిఎంయు పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మత్తులు
మార్గదర్శకాలు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో...
అంధులకు మనోదైర్యం పెంచిన లూయిస్ బ్రెయిలీ: దివ్యదేవరాజన్
మన తెలంగాణ,సిటీబ్యూరో: లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని దృష్టి లోపం గలవారు నిరాశ చెందకుండా తమదైన రంగాన్ని ఎంచుకుని వివిధ రంగాలలో ముందుండాలని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ప్రధాన...
దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె…
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు...
నా కల నిజమైంది
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ - కె’. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం
రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ
హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు....
మౌలాలి స్కూళ్లో కెసిఆర్ బర్త్ డే…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అపర భగీరథుడు, కాళేశ్వర సృష్టికర్త, అభివృద్ధి ప్రధాత, ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో మౌలాలి...
ఎబిజి కుంభకోణం.. యుపిఏ హయాంలో జరిగిందే!
బిజెపి విమర్శ
న్యూఢిల్లీ: ఎబిజి షిప్యార్డ్ చేసిన బ్యాంకు కుంభకోణం యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేనని బిజెపి బుధవారం విమర్శించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ను లక్షంగా చేసుకుని విమర్శించింది. కాగా ఈ నేరాన్ని ప్రస్తుత...