Home Search
శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
జగద్రక్షకుడిగా శ్రీ లక్ష్మీనరసింహుడి అలంకార సేవలు
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రములో జరుగుతున్న ఆలయ అధ్యయనోత్సవాల అలంకార సేవలో జగద్రక్షకుడిగా యాదాద్రివాసుడు భక్తకోటికి దర్శనమిచ్చాడు. ఆరు రోజులపాటూ సాగుతున్న ఆలయ అధ్యయనోత్సవాలలో ఐదవ రోజు శ్రీలక్ష్మీనరసింహుడు వటప్రతశాయి, వైకుంఠనాధుడి...
యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు
యాదాద్రి : యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రధమంగా ఉత్తర ద్వార ద్వారా భక్తకోటికి దర్శనం ఇచ్చిన శ్రీ లక్ష్మీనరసింహుడు శ్రీ లక్ష్మీ నరసింహ వైకుంఠ 6:48 గంటల...
యాదాద్రిలో పూజ మహోత్సవాల వైభవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనారసింహ నమో నమో అంటూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తులు స్వామి వారి నామస్మరాలు స్మరిస్తూ ప్రత్యేక నిత్య పూజలతో యాదాద్రి ఆలయం పూజ...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 65,466 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
శ్రీ లక్ష్మీనరసింహుని క్షేత్రములో భక్తుల సందడి
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. ఆదివారము వారంతపు సేలవు దినము కావడంతో రెండు రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 51,376 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
యాదాద్రి క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా ఆకు పూజలు
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మి నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి సింధూర...
యాదాద్రిలో భక్తుల రద్దీ
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. శనివారం యాదాద్రి క్షేత్రానికి విచ్చేసిన భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసర...
యాదాద్రి అండాళ్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ
మనతెలంగాణ/యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాదాద్రిలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయంలోని ఆద్దాల మండపంలో అమ్మవారిని...
శ్రీ లక్ష్మీనరసింహునికి నిత్య పూజలు..
మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. శనివారం యాదాద్రి క్షేత్రానికి విచ్చేసిన భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసర...
యాదాద్రి అండాళ్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాదాద్రిలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయంలోని ఆద్దాల మండపంలో...
యాదాద్రి క్షేత్రములో మహోత్సవాల శోభ
మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో కార్తీక పూజలు, శ్రీ స్వామివారి జన్మనక్షత్రము స్వాతి, శివుడికి మాస శివరాత్రి పూజు, క్షేత్రపాలకుడికి ఆకుపూజలతో శ్రీవారి క్షేత్రములో మహోత్సవాల శోభ నెలకొంది. మంగళవారము...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 84,214మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 78,299మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమల ఆలయ సమాచారం
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 73,186 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 74,297మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమల ఆలయల సమాచారం
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 80,312మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 69,012మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వరకు 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 79,836మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమల సమాచారం..
తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శనివారం ఒక్క రోజే స్వామివారిని 79,525మంది భక్తులు దర్శించుకున్నారు. 39,545 భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించుకున్నారు. స్వామివారికి...