Home Search
శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు...
శ్రీ అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహునికి ఏకాదశి లక్ష పుష్పర్చన
మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పర్చన పూజను నిర్వహించారు. శనివారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారికి 36,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
టిటిడికి బ్యాటరీ వాహనం విరాళం
హైదరాబాద్: ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ రాకేష్ శర్మ గురువారం ఉదయం టిటిడికి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6-సీట్లు కలిగి బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు...
శ్రీఅండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దంపతులు
బాన్సువాడ: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ది గాంచిన తెలంగాణ తిరుమల దేవస్థానం 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్...
యాదాద్రిలో బ్రహ్మోత్సవ అలంకార సేవల వైభవం
మనతెలంగాణ/యాదాద్రి : జగత్ రక్షణకు భగవానుడు దాల్చిన ఆవతార రూపములలో యాదాద్రి బ్రహ్మోత్సవాలలో శ్రీలక్ష్మీనరసింహుడు లోక కల్యాణార్ధం దర్శనమిస్తున్న అలంకార సేవల వైభవం కనుల పండుగా సాగుతున్నాయి. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణం తరవుతా...
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రం ఆధ్యాత్మిక నిలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ వేడకలకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారము అత్యంత వైభవంగా ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని...
రేపటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది క్షేత్రం యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం అ నంతరం తొలి సారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. నూతన ఆలయంలో...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు
మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. బుధవారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8...
తిరుమలలో అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలు..
హైదరాబాద్: తిరుమలలో లడ్డూల తయారీ ప్రక్రియ వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు....
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల...
టిటిడి మొబైల్ యాప్ ప్రారంభం…
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ టిటిడి మొబైల్ యాప్ ను టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన యాప్ను టిటిడి...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
యాదాద్రి క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా ఆకు పూజలు
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మి నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి...
శ్రీనివాసుని దర్శనానికి 2 గంటల సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 74,998...