Friday, April 26, 2024

శ్రీనివాసుని దర్శనానికి 2 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 74,998 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,852 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఆదివారం స్వామివారి హుండీకి రూ.4.51 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News