Wednesday, May 8, 2024

టిటిడికి బ్యాటరీ వాహనం విరాళం

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ రాకేష్ శర్మ గురువారం ఉద‌యం టిటిడికి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆలయం ముందు వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఒ శ్రీ రమేష్ బాబుకు బ్యాటరీ వాహనం తాళాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐడిబిఐ బ్యాంక్ ప్రతినిధులు, తిరుమల డిఐ జానకిరామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News