Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర
హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...
భగ్గుమన్న బ్రెజిల్.. బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం
రియో డి జనిరో: అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని...
35 వస్తువుల ధరలు పెరగొచ్చు
న్యూఢిల్లీ : వచ్చే నెలలో ప్రవేశపెట్టన్ను బడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో మూడు వారాల్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది....
రాచబిడ్డ ‘బహుముఖాలు’.. అన్నీ బయటపెట్టిన ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ
లండన్: తల్లిని కోల్పోయిన తనయుడు, టీనేజ్ తప్పిదాలు, వార్టైమ్ సైనికుడు, అసంతృప్తి నిండిన రాజకుటుంబ సభ్యుడు.. ఇలా బ్రిటీష్ రాజు చార్లెస్3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ జీవితంలోని అనేక కోణాలను త్వరలో...
కుప్పంలో ఉద్రిక్తత
అమరావతి: కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు టిడిపి శ్రేణులు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టిడికి కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు...
సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష!
నైపిడావ్: మయన్మార్లో నేతగా పదవీచ్యుతురాలైన ఆంగ్సాన్ సూకీకి సంబంధించిన ఐదు అవినీతి కేసుల్లో అంతా కలిపి ఏడేళ్ల జైలుశిక్షను మిలిటరీ కోర్టు శుక్రవారం విధించింది. పాత కేసులను తిరగదోడి ఈ పొడగింపు శిక్షను...
రాష్ట్రపతి ముర్మూకు స్వాగతం పలికిన గవర్నర్, సిఎం కెసిఆర్..
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటిక్రితం శ్రీశైలం నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్మూకు గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్, బిజెపి రాష్ట్ర...
శ్రీశైలం బయలుదేరిన రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ద్రౌపది ముర్మూకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘన...
జగిత్యాలకు చేరుకున్న కెసిఆర్
జగిత్యాల న్యూస్: సిఎం కెసిఆర్ జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు, ఎమ్మేల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మొదట తెలంగాణ భవన్, మెడికల్ కాలేజ్...
కెసిఆర్ జగిత్యాల పర్యటన షెడ్యూల్ ఇదే..
బుధవారం జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం...
దేశానికి వెలుగు రేఖ
మన తెలంగాణ/హైదరాబాద్/నల్గొండ ప్రధాన ప్రతినిధి: యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టుతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింతగా పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ...
నిరసనల నడుమ నేడు ప్రధాని రాక
మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్/హైదరాబాద్ : వామపక్షాలు, వివిధ విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదుల నిరసనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, కార్మి క...
నేపాల్ లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి
ఖాట్మండ్ : హిమాలయ పర్వత శ్రేణుల్లోని పశ్చిమనేపాల్ దోతీ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 2.12 గంటల ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి ఇంతవరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
‘అనుమానాస్పద’ పడవపై నౌకాదళం కాల్పులు
చెన్నై: పాక్ జలసంధిలో శుక్రవారం ఒక అనుమానాస్పద పడవను భారత నౌకాదళం అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ శ్రీలంక అంతర్జాతీయ సముద్రయాన సరిహద్దు రేఖ(ఐఎంబిఎల్) సమీపాన పాక్ జలసంధలో గస్తీ తిరుగుతున్న భారత...
23న ‘బిల్లా’ రీ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు....
చింతమడక టు ఢిల్లీ
నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
వాయుసేనకు మరో అస్త్రం
న్యూఢిల్లీ : పూర్తిగా స్వదేశీ నిర్మిత పోరాటపటిమల తేలికపాటి హెలికాప్టర్ (ఎల్సిహెచ్) సోమవారం భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)లో చేరనుంది. వాయుసేనలో చేరే దేశీయ హెలికాప్టర్ల క్రమంలో ఇది తొలి దఫా హెలికాప్టర్....