Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
డబుల్ గ్రోత్…ఇది నా గ్యారంటీ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ‘డబుల్ గ్రోత్...ఇది నా గ్యారంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు సమీపంలోని పటేల్ గూడ వద్ద రూ.9021 కో ట్ల విలువైన...
యుపిలో కాంగ్రెస్కు షాక్
బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని...
జై శ్రీరామ్ అని నినదించండి.. తరువాత ఆకలితో చావండి
భోపాల్ : దేశంలో నిరుద్యోగితపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. ‘జై శ్రీరామ్ అని నినదించండి’ అని దేశ ప్రజలను కోరే ప్రధాని వారు...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
అభివృద్ధికి అభయం
మన తెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్నివిధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల...
బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయట పడింది
బిఆర్ఎస్ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సిఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని,బడే భాయ్, చోటా భాయ్ మధ్య సంబంధం బహిర్గతమైందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ...
మిమ్మల్ని క్షమించబోను
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికలకు తనకు అభ్యర్థిత్వం ఇవ్వరాదన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయానికి భోపాల్ బిజెపి ఎంపి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరామ్ గాడ్సేను కొనియాడుతూ...
అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు,...
ఎన్టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారో చెప్పండి: బండి సంజయ్
తెలంగాణలో లక్షలాది కుటుంబాలు గత పదేండ్లుగా ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 3,500 ఇండ్లు ఇస్తామని ప్రకటించిందో స్పష్టం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్...
ఈ రాజకీయాలకు ఇంక సెలవు
టికెట్ రాని మాజీ మంత్రి హర్ష్వర్థన్
న్యూఢిల్లీ : బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ రాజకీయాలు వీడారు. తాను రాజకీయ రంగ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నట్లు...
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలి: బండి
హైదరాబాద్: కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో బండి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బండి...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
జార్ఖండ్లో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం
దుంకా(జార్ఖండ్): జార్ఖండ్లోని దుంకా జిల్లాలో స్పెయిన్ దేశానికి చెందిన ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
ఆ సంప్రదాయాన్ని కెసిఆర్ తుంగలో తొక్కారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే.. గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలటం సంప్రదాయమని..కానీ, మాజీ సీఎం కెసిఆర్.. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల...
కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
రక్షణ భూముల్లో రయ్…రయ్
రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్ల్లియర్
8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం
ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధి...