Saturday, May 4, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Food quality control system in India

భారత రత్నం

దేశ శిఖరోన్నత నాయకుల్లో ఒకరు, సామాజిక న్యాయజ్యోతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు అత్యున్నత భారతరత్న అవార్డును ప్రకటించడం జాతి గర్వించదగిన పరిణామం. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించాలి. రాజ్యాంగ...
Case in Punjab against Gurpatwant Singh Pannun

గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై పంజాబ్‌లో కేసు

అమృత్‌సర్ (పంజాబ్): మతం, తెగ పేరున వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నాడన్న ఆరోపణలపై ఖలిస్థాన్ అనుకూల నేత గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై పంజాబ్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఈనెల...
PM Modi in Ayodhya Ram Mandir Pran Pratishtha ceremony

లౌకికతత్వమా? మతరాజ్యమా!

‘భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈ నెల 12న దీక్ష చేపట్టిన సందర్భంగా అన్నారు. ‘భారత రాజకీయాలు...
Chinese Spy Ship Approaches Maldives In New Worry For India

‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక

మాల్దీవుల దిశగా పయనం భారత్‌లో ఆందోళన న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు...
2.5 billion year old black stone statue of Ram Lalla

2.5 బిలియన్ ఏళ్ల నాటి కృష్ణ శిలతో రామ్ లల్లా విగ్రహం

కర్నాటక నుంచి ప్రత్యేకంగా రవాణా న్యూఢిల్లీ : సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన రామ్ లల్లా లేక బాల రాముని విగ్రహానికి అయోధ్యలోని కొత్త రామ మందిరం కొత్త ఆశ్రయం...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...

రామజన్మభూమి కోసం 5 శతాబ్దాల పోరాటం

అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి...

తమిళనాడులో పోలీస్‌లపై మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం

చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్‌లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

5 శతాబ్దాల నిరీక్షణ, కల సాఫల్యం: అమిత్ షా

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠతో ఐదు శతాబ్దాల నిరీక్షణ, కల సోమవారం సఫలం అయ్యాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ క్షణం కోసం...
Jai Sriram ... today the child Rama entered the sacred temple

జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు

మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం రాముడు కొలువుదీరే వేళాయే సాకారమవుతున్న శతాబ్దాల కల సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య రామ్‌లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ 7వేల...
Comes with double speed

డబుల్ స్పీడ్‌తో వస్తుంది

మన తెలంగాణ/ హైదరాబాద్:  కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని,...

తన అత్తగారి కల నెరవేర్చిన ఖుష్బూ సుందర్

చెన్నై : ప్రధాని నరేంద మోడీని కలుసుకోవాలన్న తన అత్తగారి కలను నటి, బిజెపి నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) సభ్యురాలు ఖుష్బూ సుందర్ నెరవేర్చారు. వారి సమావేశానికి సంబంధించిన పలు...
What about your guarantees?

మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని...

నా జీవిత లక్ష్యం నెరవేరుతోంది: 90 ఏళ్ల వృద్ధ సాధువు

అయోధ్య: తన జీవిత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరుతోందని 90 ఏళ్ల సాధువు యువపురుష పరమానంద గిరి మహరాజ్ అన్నారు. రామాలయ ఉద్యమంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న గిరి మహరాజ్ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి...

బిజెపిలో చేరిన హర్యానా నేత అశోక్ తన్వర్

న్యూఢిల్లీ : హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజీనామా చేసిన అశోక్ తన్వర్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. దళిత నేత...

కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్

బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...

మూడేళ్లలో నక్సలిజం నిర్మూలన

తేజ్‌పూర్ (అస్సాం) : రానున్న మూడు సంవత్సరాలలో దేశం నుంచి నక్సలిజం బెడదను నిర్మూలించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఉద్ఘాటించారు. తేజ్‌పూర్ సమీపంలోని సలోనిబరిలో సశస్త్ర సీమా...
Ayodhya invitation letter became a status symbol

స్టేటస్ సింబల్‌గా మారిన అయోధ్య ఆహ్వాన పత్రిక

అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్‌గా...
Food quality control system in India

ఎపిలో కులగణన

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇరుగుపొరుగు తెలుగు రాష్ట్రాలు రెండూ...
SC Votes

మాదిగల ఓట్లే లక్ష్యం

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌సిలలో ఉపకులమైన మాదిగ ఓట్లను ముఖ్యంగా ఈ వర్గం అధిక సంఖ్యలో ఉన్న తెలంగాణ, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వారి ఓట్లను తన బుట్టలో వేసుకోవడంపై...

Latest News