Home Search
- search results
If you're not happy with the results, please do another search
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
ఈడీని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి తన అరెస్ట్ నిదర్శనమని వెల్లడి
దక్షిణాది నుంచి ఎలాంటి ముడుపులు రాలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ...
హైదరాబాద్ వ్యక్తిని ముంచేసిన మోసగాళ్లు
హైదరాబాద్: ముంబై పోలీసులం, సిబిఐ అని చెప్పి మోసగాళ్లు ఓ 65 ఏళ్ల రిటైర్ వ్యక్తిని రూ. 35 లక్షల మేరకు శనివారం ముంచేశారు. మోసగాళ్ల నుంచి ఆ వ్యక్తికి కాల్ వచ్చింది....
ఎన్నికల కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు
పెద్దపల్లి: ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులకు, నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం...
యు-టర్న్ తీసుకున్న మల్లా రెడ్డి
హైదరాబాద్: ఓ పెళ్లిలో శుక్రవారం ఈటెల రాజేందర్ ను కలిసిన ఎంఎల్ఏ మల్లా రెడ్డి, ‘తప్పక గెలుస్తావ్’ అన్నారు. కానీ నేడు(శనివారం) ఎందుకో ఏమో యు-టర్న్ తీసుకుని నేనలా అనలేదంటున్నారు. ఆయన బిఆర్ఎస్...
జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం
టోక్యో: జపాన్ లోని బోనిన్ దీవులు లేక ఓగసవారా దీవులలో శనివారం 6.9 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం సాయంత్రం 5.36 గంటలకు...
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్?!
హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్స్మన్ గానే కాక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ప్రసిద్ధుడే. ప్రసిద్ధ ‘వన్ 8 కమ్యూన్’, ‘న్యూవ’ అనే రెస్టారెంట్ చైన్లకు అతడు యజమాని. 2017లో ఆరంభించిన...
హెలికాప్టర్లో పడిపోయి మళ్లీ గాయపడ్డ మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు. ఆ తర్వాత ఆమె...
ఐదు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ
న్యూఢిల్లీ : ఐదు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2017 నుండి 2022 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి చాలా మూలధనాని అందించింది....
అసోచామ్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఐపి దినోత్సవం’ సెషన్
న్యూఢిల్లీ : ప్రపంచ ఐపి దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోచామ్ సెషన్ నిర్వహించింది. టీ-హబ్ సహకారంతో రెసొల్యూట్ 4ఐపి తోడ్పాతో మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) స్థిరమైన పురోగతిని, ఎఐలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను...
రెండు విడతల్లో పెన్షన్ పెంపు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. తొమ్మది ప్రధాన హామీలతో మేనిఫెస్టోను విలీజ్ చేసిన జగన్.. చేయగలిగిన హామీలను మాత్రమే ఇస్తున్నామని చెప్పారు....
సిపిఎం నేతలు సీఎం రేవంత్ ను ఎందుకు కలిశారంటే..
హైదరాబాద్: సిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. భువనగిరి లోక్ సభతో పాటు ఇతర...
9 ముఖ్య హామీలతో వైసిపి మేనిఫెస్టో-2024 విడుదల!
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ....
అంబేడ్కర్ ఆశయాలను బిజెపి నెరవేరుస్తుంది: ఎంపి లక్ష్మణ్
కాంగ్రెస్ పై బిజెపి ఎంపి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని లక్ష్మణ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే పాకిస్థాన్ ఆధీనంలోకి పీవోకే...
34356 కు పెరిగిన గాజా మరణాల సంఖ్య
గాజా: పలస్తీనా పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 34356 కు పెరిగిందని హమాస్ నడిపిస్తున ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం 51 మంది పలస్తీనీయులను...
ఆల్విన్ ఫార్మాలో మళ్లీ చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నిన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. హెర్బల్ పరిశ్రమలో మంటలు మళ్లీ వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్దాలతో రసాయన...
భస్మీపటలం చేస్తున్న నైనితాల్ కార్చిచ్చు
నైనితాల్: ఉత్తరాఖండ్ లోని నైనితాల్ లో కార్చిచ్చు చెలరేగింది. మంటలను ఆర్పడానికి భారత వాయుసేన, సైన్యాన్ని రంగంలోకి దించారు. 36 గంటలపాటు కొనసాగుతున్న ఈ అటవీ కార్చిచ్చు అనేక హెక్టార్ల పచ్చదనాన్ని బూడిద...
సిఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ
పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య టక్కఫర్ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు...
99 శాతం హామీలను అమలు చేశాం: సిఎం జగన్
తన పాదయాత్రలో చూసిన సమస్యలకు పరిష్కారంగా ఈ ఐదేళ్ల పాలన కొనసాగిందని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేసి తీరు.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. అసెంబ్లీ...
కాంగ్రెస్లోకి చేరికలు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. గాంధీభవన్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బిఆర్ఎస్ నేతలు...
కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్
కాంగ్రెస్ పార్టీకి మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని ఆయన ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు...