Home Search
- search results
If you're not happy with the results, please do another search
ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డుల మృతి
తేజ్పూర్ (అస్సాం) అస్సాం సోనిట్పూర్ జిల్లాలో శనివారం ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢేకియాజులి అడవి నుంచి సమీపాన ఉన్న ధిరాయి మజులీ గ్రామం...
మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్
వేసవి నేపథ్యంలో ఆన్లైన్ ఇ కామర్స్ సంస్థల డిస్కౌంట్లు, ఆఫర్ల జాతర మొదలైంది. ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా ‘గ్రేట్ సమ్మర్ సేల్’ ప్రకటించింది. మే 2 నుంచి ఇది...
అందుబాటు ధరలో హైబ్రిడ్ కారు తీసుకువస్తున్న మారుతి
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో చిన్నపాటి హైబ్రిడ్ కారు తీసుకువస్తోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయిస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ వెల్లడించారు. పైగా...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
లైంగిక వేధింపులకు పాల్పడిన సిఆర్పిఎఫ్ డిఐజి డిస్మిస్
లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక ఉన్నతాధికారిని విధుల నుంచి తప్పిస్తూ సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్పిఎఫ్) ఉత్తర్వులు జారీచేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) సిఫార్సుపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమోదం...
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ
కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె...
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
ఈడీని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి తన అరెస్ట్ నిదర్శనమని వెల్లడి
దక్షిణాది నుంచి ఎలాంటి ముడుపులు రాలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ...
హైదరాబాద్ వ్యక్తిని ముంచేసిన మోసగాళ్లు
హైదరాబాద్: ముంబై పోలీసులం, సిబిఐ అని చెప్పి మోసగాళ్లు ఓ 65 ఏళ్ల రిటైర్ వ్యక్తిని రూ. 35 లక్షల మేరకు శనివారం ముంచేశారు. మోసగాళ్ల నుంచి ఆ వ్యక్తికి కాల్ వచ్చింది....
ఎన్నికల కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు
పెద్దపల్లి: ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులకు, నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం...
యు-టర్న్ తీసుకున్న మల్లా రెడ్డి
హైదరాబాద్: ఓ పెళ్లిలో శుక్రవారం ఈటెల రాజేందర్ ను కలిసిన ఎంఎల్ఏ మల్లా రెడ్డి, ‘తప్పక గెలుస్తావ్’ అన్నారు. కానీ నేడు(శనివారం) ఎందుకో ఏమో యు-టర్న్ తీసుకుని నేనలా అనలేదంటున్నారు. ఆయన బిఆర్ఎస్...
జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం
టోక్యో: జపాన్ లోని బోనిన్ దీవులు లేక ఓగసవారా దీవులలో శనివారం 6.9 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం సాయంత్రం 5.36 గంటలకు...
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్?!
హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్స్మన్ గానే కాక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ప్రసిద్ధుడే. ప్రసిద్ధ ‘వన్ 8 కమ్యూన్’, ‘న్యూవ’ అనే రెస్టారెంట్ చైన్లకు అతడు యజమాని. 2017లో ఆరంభించిన...
హెలికాప్టర్లో పడిపోయి మళ్లీ గాయపడ్డ మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు. ఆ తర్వాత ఆమె...
ఐదు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ
న్యూఢిల్లీ : ఐదు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2017 నుండి 2022 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి చాలా మూలధనాని అందించింది....
అసోచామ్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఐపి దినోత్సవం’ సెషన్
న్యూఢిల్లీ : ప్రపంచ ఐపి దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోచామ్ సెషన్ నిర్వహించింది. టీ-హబ్ సహకారంతో రెసొల్యూట్ 4ఐపి తోడ్పాతో మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) స్థిరమైన పురోగతిని, ఎఐలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను...
రెండు విడతల్లో పెన్షన్ పెంపు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. తొమ్మది ప్రధాన హామీలతో మేనిఫెస్టోను విలీజ్ చేసిన జగన్.. చేయగలిగిన హామీలను మాత్రమే ఇస్తున్నామని చెప్పారు....
సిపిఎం నేతలు సీఎం రేవంత్ ను ఎందుకు కలిశారంటే..
హైదరాబాద్: సిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. భువనగిరి లోక్ సభతో పాటు ఇతర...
9 ముఖ్య హామీలతో వైసిపి మేనిఫెస్టో-2024 విడుదల!
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ....
‘మాస్టర్చెఫ్ ఇండియా తెలుగు’ కలలు సాకారం చేసుకునే వేదిక: చెఫ్ నికితా
గాస్ట్రోనామికల్ మహోత్సవంగా ప్రశంసించబడిన, సోనీ LIV మాస్టర్చెఫ్ ఇండియా మాస్టర్చెఫ్ ఇండియా తెలుగుతో ప్రాంతీయ ప్రేక్షకులకు దాని పాకశాస్త్రాన్ని సగర్వంగా విస్తరిస్తోంది. అనేక మంది ప్రజలు వారి పాక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, చెఫ్లుగా...
అంబేడ్కర్ ఆశయాలను బిజెపి నెరవేరుస్తుంది: ఎంపి లక్ష్మణ్
కాంగ్రెస్ పై బిజెపి ఎంపి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని లక్ష్మణ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే పాకిస్థాన్ ఆధీనంలోకి పీవోకే...