Friday, May 10, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search

మార్కులే కొలమానం కాదు

  న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల్ని కలుసుకొంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే లక్ష్యం కాదని వ్యాఖ్యానించారు. ‘పరీక్షా పె చర్చా’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...
School

స్నేహితుల విలువ

  నాగవరం పాఠశాలలో శరత్ అనే విద్యార్థి 9వ తరగతికి కొత్తగా ప్రవేశించాడు. ఆ పాఠశాలలో ప్రవేశించి 3 నెలలు దాటినా ఏ విద్యార్థితోనూ కలవడం లేదు. ఎవరు మాట్లాడాలని ప్రయత్నించినా వారితో సరిగా...

సామాజిక చైతన్యంలో అట్టడుగున భారత్

  82 దేశాల జాబితాలో 76వ స్థానం అగ్రస్థానంలో స్కాండినేవియా దేశాలు దావోస్: ప్రతి మనిషీ అతని సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా జీవితంలో తన పూర్తి సామర్థాన్ని నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు ఉండే సమాజాలను...
Bear

బావిలో పడి గుడ్డేలుగు మృతి

  మన తెలంగాణ/తిమ్మాపూర్: వనం నుంచి జనంలోకి వచ్చిన ఓ గుడ్డేలుగు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...
Suicide

ఫోన్ తెచ్చిన తంటా… భర్త మందలింపు… భార్య ఆత్మహత్య

  హైదరాబాద్: ఫోన్ లో పదే పదే మాట్లాడుతున్నావని భార్యను భర్త మందలించినందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాణి (28),...

ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు

  హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...

షాద్‌నగర్‌లో చిరుత కలకలం

  షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్‌హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ...
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
Sarpanch

అత్యధిక వయసు… అత్యల్ప వయసు గల సర్పంచులు వీరే

  జైపూర్: దేశంలో అత్యధిక వయస్కురాలు విద్యాదేవి, అత్యల్ప వయస్కురాలుగా అస్రుణీ ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ ప్రాంతం చుల్‌హేరా గ్రామ పంచాయతీ నుంచి అస్రుణీ అనే యువతి 21...
Rape

ఫేస్‌బుక్‌లో పరిచయం… యువతిపై గ్యాంగ్‌రేప్

  లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతం అమర్హోలో జరిగింది. ఆ...
BJP

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా ఎన్నిక

  న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్...
Car accident

కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నాయకుడు మృతి

  రంగారెడ్డి: కారు ప్రమాదంలో టిఆర్‌ఎస్ నేత మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా...
Vemula

అరవింద్‌వి అబద్ధాలే: వేముల

  హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ సభలో వేముల మాట్లాడారు.  పెన్షన్ల కోసం సిఎం కెసిఆర్ రూ.9...
soldiers

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి

  శ్రీనగర్:సౌత్ కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...
Modi

Cartoon 20-01-2020

                                          RTI Worker ask on Modi...

2 వేల వార్డులు కాదు… అక్కడ 20 వార్డుల్లో ఒక్క వార్డు బిజెపి గెలువదు: హరీష్

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బహిరంగ...
FIR Register

ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..

  గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్...
Malaysian PM

చాలా చిన్నవాళ్లం.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం

లాంగ్‌కావి(మలేషియా):పామాయిల్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకున్న భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి...

స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..

  బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...

Latest News